Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tummala Nageswara Rao: కోదాడలో పర్యటించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Telangana State Agriculture Minister Tummala Nageswara Rao) శనివారం కోదాడ (kodada)పట్టణంలో పర్యటించారు.

ప్రజా దీవెన, కోదాడ: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Telangana State Agriculture Minister Tummala Nageswara Rao) శనివారం కోదాడ (kodada)పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని డిసిసిబి మాజీ చైర్మన్ ముత్తారం పాండురంగారావు నివాస గృహానికి వెళ్లి కాంగ్రెస్ నాయకులతో(congress) ముచ్చటించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు పిసిసి బిల్గేట్ నెంబర్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి ,విశ్రాంతి ఉద్యోగుల జిల్లా నాయకులు రావెళ్ల సీతారామయ్య కాంగ్రెస్(congress party) పార్టీ పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు, మైనార్టీ నాయకులు అల్తాఫ్ హుస్సేన్కోదాడ ఎంపీపీ మల్లెల రాణి, జెడ్పిటిసి మందలపు కృష్ణకుమారి శేషు, కౌన్సిలర్లు మదర్ సాహెబ్, కైలా స్వామి నాయక్, తదితరలు పాల్గొన్నారు.

Agriculture Minister Thummala visited Kodad