Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

EAMCET Rank: ఎంసెట్లో ర్యాంక్ సాధించిన విద్యార్థులకు సన్మానం

పట్టణంలోని స్థానికబాప్టిస్ట్ చర్చి పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో ఇటీవల వచ్చిన ఎంసెట్ రిజల్ట్ లో కోదాడ బాప్టిస్ట్ సంఘానికి చెందిన విద్యార్థులు ఎంసెట్ ఫలితాలుమంచి ర్యాంక్ సాధించిన సందర్భంగా వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేసి విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని అన్నారు.

ప్రజా దీవెన,కోదాడ : పట్టణంలోని స్థానికబాప్టిస్ట్ చర్చి పాస్టర్(Baptist Church paster) యేసయ్య ఆధ్వర్యంలో ఇటీవల వచ్చిన ఎంసెట్ రిజల్ట్ లో కోదాడ బాప్టిస్ట్ సంఘానికి చెందిన విద్యార్థులు ఎంసెట్(EAMCET Rank) ఫలితాలుమంచి ర్యాంక్ సాధించిన సందర్భంగా వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేసి విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు సంఘ సభ్యులు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపాలిటీ క్రిస్టియన్ కోఆప్షన్ సభ్యురాలు శ్రీమతి వంటేపాక జానకి ఏసయ్య బొల్లికొండ కోటయ్య, జగ్గు నాయక్, జాన్, మోజస్, రాంబాబు, వినయ్, మంజు, రాకేశ్, జీవని, తదితరులు పాల్గొన్నారు.

Awarded students achieved EAMCET Rank