Congress Rahul Gandhi :రాహుల్ యాత్రపై రాళ్ల దాడి
--కారు అద్దాలు ధ్వంసంతో కాంగ్రెస్ నేతల ఆగ్రహం --పూర్తిగా భద్రతాలోపమేనని క్యాడర్ మండిపాటు --తక్కువ భద్రతా సిబ్బందిని నియామకంపై ఆరోపణలు
రాహుల్ యాత్రపై రాళ్ల దాడి
–కారు అద్దాలు ధ్వంసంతో కాంగ్రెస్ నేతల ఆగ్రహం
–పూర్తిగా భద్రతాలోపమేనని క్యాడర్ మండిపాటు
–తక్కువ భద్రతా సిబ్బందిని నియామకంపై ఆరోపణలు
ప్రజా దీవెన/బీహార్: కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దెదించ డమే టార్గెట్ గా కాంగ్రెస్ తో పాటు అన్ని అపోసిషన్ పార్టీలు పని చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి ప్రజల్లో మంచి గ్రాఫ్ (Rahul Gandhi’s Bharat Jodo Yatra is a good graph among the people) సంపాదించారు.
అదే విధంగా దీన్ని కంటిన్యూటీగా ప్రస్తుతం రాహుల్ దేశంలో భారత్ జోడో న్యాయ్ యాత్రను కొనసాగిస్తు న్నారు. దీనికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం రాహుల్ యాత్ర వెస్ట్ బెంగాల్ లోకి ప్రవేశించింది. మాల్దా జిల్లాలోని లాభా బ్రిడ్జిపైకి బీహార్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన భారత్ జోడో (India entered the state from Bihar over the Labha Bridge in Malda district) న్యాయ్ యాత్రనువీక్షించేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు.
ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని ఆగంతకులు రాహుల్ ప్రయాణిస్తున్న కారుపై రాళ్లదాడి (Some unidentified bystanders pelted stones at Rahul’s car) చేశారు. దీంతో కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటన జరి గినప్పుడు రాహుల్ బస్సులో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటన పూర్తిగా భద్రతా లోపమని కాంగ్రెస్ నేతలు కేకలు (Congress leaders cry that there is a complete lack of security) వేశారు. రాహుల్ యాత్రపై రాళ్ల దాడి ఉండగా ఈరోజు మాల్టాలో సీఎం మమతా బెనర్జీ ర్యాలీలో పోలీసులందరూ బిజీగా ఉన్నారని తెలిపారు.
అందుకే రాహుల్ కు తక్కువ మంది పోలీసు అధికారులను నియమించారని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ( A senior Congress leader said Rahul has been assigned fewer police officers) బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు అఖిలేష్ సింగ్ పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరికి జెండాను బదిలీ చేసిన జెండా బదిలీ వేడుకను ప్రస్తావిస్తూ చెప్పారు.
ప్రస్తుతం ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం. విచారణ ఆనంతరం కావాలనే రాజకీయ కోణంలో భద్రతా సిబ్బందిని నియమించారని (That the security personnel were appointed in a political sense) వెళ్ళడైనట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.