Happy Srinivasa Ramanujan Jayanti: ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి
--పాల్గొన్న ఎంజియు విసి గోపాల్ రెడ్డి
ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి
–పాల్గొన్న ఎంజియు విసి గోపాల్ రెడ్డి
ప్రజా దీవెన/నల్లగొండ: మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా (Mahatma Gandhi University celebrates Srinivasa Ramanujan birth anniversary) నిర్వహించారు. శుక్రవారం మహా త్మాగాంధీ యూనివర్సిటీ గణిత శాఖ ఆధ్వర్యంలో శ్రీనివాస రామా నుజన్ జయంతిని పురస్కరించుకొని “జాతీయ గణిత దినోత్సవo ను గణిత విభాగ అధిపతి అధ్యక్షతన ఘనంగా నిర్వ హించారు. ఈ కా ర్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపకు ల పతి ఆచార్య చొల్లేటి గోపాల్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్బంగా అయన మాట్లడుతూ గణితం యొక్క ప్రాముఖ్యత భౌతిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, వా ణిజ్యశాస్త్రం, మరియు ఇతర రంగాలలో గణితం యొక్క పాత్ర గురిం చి వివరించి విద్యార్థులకు మరియు అధ్యాప కులకు పలు సూచనలు ( Several suggestions for students and teachers explain the role of mathematics) సలహాలు చేశారు.
శ్రీనివాస రామానుజ జయంతి సందర్భంగా జాతీ య గణిత ఉత్సవంలో పురస్కరిం చుకొని నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ పోటీలలో ( In the Essay and Writing Competitions organized by Jati Ya Math Utsav on the occasion of Srinivasa Ramanuja Jayanti) వకృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బ హుమతి ప్రధానం చేశారు. బహుమతులు ప్రధానం చేశారు.
శ్రీనివా స రామానుజన్ గణితానికి చేసిన సేవలను ఆదర్శంగా తీసు కొని విద్యా ర్థులు అందరూ తమ భవిష్యత్తును తీర్చిదిద్దు కోవాలని సూచించారు. ఈ సందర్భంగా సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. అన్నపూర్ణ ఆర్ఎస్ బుట్టి మాట్లాడుతూ సకల శాస్త్రాలకు గణితం తలమానికమని ( Mathematics is the head of all sciences) మరి యు మానవుని మడగల గణిత శాస్త్రంతో ముడిపడి ఉందని కాటిం చారు పునరుద్ఘాటించారు.
గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పి మద్ది లేటి విద్యార్థులు మరియు అధ్యాపకులను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో గణితం మీద ఉండే భయాన్ని, అపోహలను తొలగించి గణితం వైపు విద్యార్థి దశ నుండే ప్రోత్సహించాలని (To remove the fear and misconceptions about mathematics in the society and to encourage mathematics from the student stage itself) సూచించారు. అదేవిధంగా శ్రీనివాస రామా నుజన్ చరిత్ర ఆధారంగా తీసిన చిత్రం” ద మాన్ ఊ నోస్ ఇన్ఫినిటీ ” ని తప్పకుండా పాఠశాలలు, విద్యాల యాల్లో ప్రదర్శించి విద్యార్థు లను ప్రోత్సహించాలని అభిప్రాయ పడ్డా రు.
ఈ సందర్భంగా చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి శ్రీనివాస రామానుజన్ జ్ఞాపకం చేసుకొని క్రమశిక్షణతో తన భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ( Every student should remember Srinivasa Ramanujan and pave the way for his future with discipline) సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్. హైమావతి, డాక్టర్ ఏ శ్రీనివాస్, డాక్టర్ కిరణ్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు.