Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mallanna team: కాంగ్రెస్ నాయకులను కలిసిన మల్లన్న టీం

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర నాయకులు కుంభం శీను , జిల్లా అధ్యక్షులు రాంబాబు కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, పిసిసి డెలిగేట్ నెంబర్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డిని ,లాయర్ సిల్వేరువెంకటేశ్వర్లు ,కలసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీఅభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలిపించాలని అభ్యర్థించారు

ప్రజాదీవెన, కోదాడ: ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections)ప్రచారంలో భాగంగా మంగళవారం తీన్మార్ మల్లన్న టీం(teenmar Mallanna team) రాష్ట్ర నాయకులు కుంభం శీను , జిల్లా అధ్యక్షులు రాంబాబు కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, పిసిసి డెలిగేట్ నెంబర్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డిని ,లాయర్ సిల్వేరువెంకటేశ్వర్లు ,కలసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీఅభ్యర్థి తీన్మార్ మల్లన్న(teenmar Mallanna) గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నపట్టభద్రులను కలిసి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పట్టభద్రుల గృహాలకు వెళ్లి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు తీన్మార్ మల్లన్న ఏపించేందుకు మల్లన్నటీం నాయకులు కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు.

Mallanna team met Congress leaders