Mrigashira Karte: చేపల మార్కెలవద్ద పోటెత్తిన ప్రజలు
శనివారం మృగశిర కార్తె కావడంతో కోదాడ పట్టణములు చెపల మార్కెట్ల వద్ద ప్రజలు పోటెత్తినారు గంటల గంటలుక్యూలలో నిలబడి ఎక్కువ ఖరీదు అయినప్పటికీ విక్రయించారు.
ప్రజాదీవెన, కోదాడ: శనివారం మృగశిర కార్తె(Mrigashira Karte)కావడంతో కోదాడ పట్టణములు చెపల మార్కెట్ల వద్ద ప్రజలు పోటెత్తినారు గంటల గంటలుక్యూలలో నిలబడి ఎక్కువ ఖరీదు(More expensive) అయినప్పటికీ విక్రయించారు. మృగశిర కార్తె రోజు చాపలు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని సామెత ఉన్నందువలన ప్రజలు మృగశిర కార్తె రోజు తప్పకుండా తినాలని సంకల్పంతో గంటల గంటలు క్యూలలో నిలబడి చెపలను(Fish) కొనుగోలు చేసినారు .కోదాడ(Kodada) పట్టణంలో మృగశిర కార్తె కావడంతో పండగ వాతావరణం నెలకొంది కోదాడ పట్టణంలో గుంటూరు, కృష్ణాజిల్లా నుండి వ్యాపారులు పెద్ద ఎత్తున చేపలు తెచ్చి విక్రయించారు.
People bought fish in Mrigashira Karte