**దళితుల ఐక్యవేదిక కమిటీ.
Ambedkar Jayanti : ప్రజా దీవెన/ కనగల్: మండలంలోని వివిధ గ్రామాలలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఐక్యవేదిక అధ్యక్షులు మేకల నరసింహ ఆధ్వర్యంలో కనగల్ మండల కేంద్రంలో అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు మేకల నరసింహ మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారతరత్న నిమ్మ జాతి కులాలకు ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తనకు అప్పగించిన భారత రాజ్యాంగం అవమానాలన్నీ ఎదుర్కొని నిలబడి ఓటు హక్కు అనే ఆయుధాన్ని చేసి రాజ్యాంగాన్ని రాజ్యాంగపలాలను రాజ్యాంగం స్వేచ్ఛ హక్కులు.
కల్పించాలన్నారు ఆయా కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, తండు సైదులు గౌడ్, వివిధ పార్టీల నాయకులు అయితగోని యాదయ్య గౌడ్, వంగాల సాధవరెడ్డి, శ్రీను ,ఎండి అఫీజుద్దీన్, మాజీ సర్పంచులు, పగిళ్ల యాదగిరి ,కృష్ణయ్య, రాంబాబు ,కందుల మారయ్య, దుబ్బ నాగరాజు, కందుల వెంకన్న, ఎర్రోళ్ల శ్రీను, ఆదిమల్ల లింగయ్య, సంజీవ ,కోటేష్ నాగార్జున దితరులు పాల్గొన్నారు