Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: ఇంజినీ రింగ్ కౌన్సెలింగు జూలై మొదటివా రంలో నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. బాలకృ ష్ణారెడ్డి ప్రకటించారు. ఆగ స్టు 14లోపు ప్రక్రియను పూర్తి చేస్తా మని, ఆ లోపే తరగతులు ప్రారంభి స్తామని తెలిపారు. నాలుగు విద్యా సంస్థలు అనుమతి లేకుండా నడు స్తున్న నెక్స్ట్ వేవ్, బైట్ ఎక్స్ ఎల్ టె క్ ఎండ్, లీప్ స్టార్ట్, ఇంటెల్లిపాత్ సంస్థలకు నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. ఈనెల 13వ తేదీ వర కు వివరణ కోసం గడువు ఇచ్చామ ని, అయితే డీమ్డ్ వర్సిటీలతో ఒ ప్పందం చేసుకున్నట్లు ఆయా సంస్థ లు చెప్తున్నాయన్నారు.
డీమ్డ్ యూనివర్సిటీల అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. బీ కేటగిరీ సీట్ల అంశంపై ఇంకా స్పష్టత రాలేద ని, ఈ విషయంలో ప్రభుత్వానికి లే ఖ రాశామని వెల్లడించారు. సిలబ స్ మార్పుపైనా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. కోర్సుల ఎంపికపై విద్యా ర్థులకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తా మన్నారు.