Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big Breaking: కారు ట్రక్కు ఢీకొని ఎనిమిది మంది దుర్మరణం

Big Breaking; ప్రజా దీవెన మధ్యప్రదేశ్: మధ్యప్ర దేశ్‌లోని సిద్ధి జిల్లాలో నేడు జ‌రిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎ నిమిది మంది మృతి చెందగా మరో 13 మంది గాయపడ్డారు. ఈ సో మ వారం తెల్లవారుజామున అతి వే గంగా వెళ్తున్న కారు, ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్క డే మృతిచెందారు. మరో 13 మం దికి తీవ్ర గాయాలు అయ్యాయి. సి ద్ధి, బహ్రీ రోడ్డులోని ఉపని గ్రామం సమీపంలోని పెట్రోల్ పంపు సమీ పంలో ఈ సంఘటన జరిగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసు లు హుటాహుటిన సంఘటన స్థలా నికి చేరుకుని క్షతగాత్రులను చికి త్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా ఈ ప్రమాదంపై డీఎస్పీ గాయత్రి తివారీ మాట్లాడుతూ ని న్న రాత్రి సిద్ధిలో కారు ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో, ఉట్ని పెట్రోల్ పంప్ సమీపంలో బ ల్కర్, కారు మధ్య జరిగిన ప్రమా దం గురించి త‌మ‌కు సమాచారం అందిందని చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో పరిస్థితి భయా నకంగా ఉందని చెప్పారు. సంఘ టనా స్థలం పూర్తిగా రక్తసిక్తంగా మా రింది. దాదాపు 13 మంది గాయప డ్డారు. ఎనిమిది మంది మరణించా రని వివరించారు. బల్కర్ సిద్ధి నుం డి బహ్రీకి వెళ్తున్న క్రమంలో ఈ ప్ర మాదం జరిగింది. ఘటనపై దర్యా ప్తు జరుగుతోందని ఆమె తెలిపా రు.