Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big Breaking: బిగ్ బ్రేకింగ్, తెలంగాణ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తి

Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ మంత్రి మండలిలో కొత్తగా అ వకాశం దక్కించుకున్న ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకారం పూ ర్తయ్యింది. ఈ ముగ్గురు ఎమ్మెల్యే లు మంత్రులుగా ఆదివారం రాజ్‌భ వన్‌లో మధ్యాహ్నం 12.19 గంటల కు ప్రమాణస్వీకారం చేశారు. సా మాజిక సమీకరణాలకు ప్రాధాన్య మిస్తూ సీఎం రేవంత్‌ తన టీమ్‌ను జాగ్రతతో విస్తరిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో లక్ష్మణ్‌, వివేక్‌, శ్రీహరి ఉండగా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ అభి నందనలు తెలిపారు.

కాగా తెలంగాణ కేబినెట్‌ విస్తరణ లో సామాజిక సమీకరణాలకు ప్రా ధాన్యత కల్పించారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, బీ సీ ముదిరాజ్‌ సామాజిక వర్గాల నుంచి కేబినెట్‌లోకి గడ్డం వివేక్‌, అ డ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి చో టు కల్పించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా తెలంగాణ కేబినెట్‌ విస్తరణలో సామాజిక సమీకరణా లకు ప్రాధాన్యత కల్పించారు. ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, బీసీ ముదిరా జ్‌ సామాజిక వర్గాల నుంచి కేబినె ట్‌లోకి గడ్డం వివేక్‌, అడ్లూరి లక్ష్మ ణ్, వాకిటి శ్రీహరికి చోటు కల్పించా రు. వివేక్‌, లక్ష్మణ్‌ చేరికతో కేబినెట్‌ లో దళిత మంత్రుల సంఖ్య నాలు గుకి చేరుతుంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏడుగురు బీసీల్లో ముగ్గురి కి మంత్రి పదవులు దక్కినట్లయిం ది.

ఇక శాసన సభలో ఉప సభాపతి బాధ్యతలు రామచంద్రు నాయక్ స్వీకరించారు. పొన్నం ప్రభాకర్‌, కొం డా సురేఖతోపాటు కేబినెట్‌లోకి వా కిటి శ్రీహరి కూడా చేరారు. ఎస్టీ లం బాడాలకు డిప్యూటీ స్పీకర్‌ పదవి లభిస్తోంది. డోర్నకల్‌ నుంచి తొలి సారి గెలిచిన రామచంద్రునాయక్‌కి డిప్యూటీ స్పీకర్‌ బాధ్యతలు చేపట్ట నున్నారు. ఎస్టీ ఆదివాసీ నుంచి ఇ ప్పటికే మంత్రిగా సీతక్క కేబినెట్‌ లో ఉన్నారు. అయితే ఈసారి విస్త రణలో రెడ్లకు చోటు దక్కకపోవడం గమనార్హం.