Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: పసిడి ధరలు పరుగుపందెం మాదిరి పరు గులు పెడుతున్నాయి. ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు రికార్డుల రికార్డులు నమోదవుతు న్నాయి. బంగారం రూ. 90వేలకు చేరువలో ఉండగా వెండి లక్ష మా ర్కు దాటి పరుగులు తీస్తోంది. అ యితే మార్కెట్లో బంగారం, వెం డికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుం ది. అంతర్జాతీయంగా జరుగుతు న్న పరిస్థితులు, పరిణామాల ప్రకా రం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పు లు, చేర్పులు జరుగుతుంటాయి. అయితే తాజాగా బంగారం ధర స్వ ల్పంగా పెరగగా సిల్వర్ ధర స్వ ల్పంగా తగ్గింది.
తాజాగా గురు వారం ఉదయం ఆరుగంటల వర కు పలు వెబ్సైట్లలో నమోదైన ధర ల ప్రకారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.80,360, 24 క్యారెట్ల పదిగ్రాముల గోల్డ్ ధర రూ. 87,660 గా ఉంది. వెండి కిలో ధర రూ. 100,400 గా ఉంది. 10గ్రా ముల బంగారంపై రూ.10 మేర ధ ర పెరగగా వెండి కిలోపై రూ.100 మేర ధర తగ్గింది. దేశంలోని ప్రధా న నగరాల్లో బంగారం, వెండి ధర లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
*బంగారం ధరలు ఇలా ఉ న్నాయి…*
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగా రం ధర రూ.80,360, 24 క్యారెట్ల ధర రూ.87,660 గా ఉంది. విశా ఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.80, 360, 24 క్యారెట్ల ధర రూ.87,660 గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,460, 24 క్యారెట్ల ధర రూ.87,810 గా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.80,360, 24 క్యారెట్ల ధర రూ.87,660 గా ఉంది. అదే మాది రిగా చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ. 80,360, 24 క్యారెట్లు రూ.87, 66 0 గా ఉంది.బెంగళూరులో 22 క్యా రెట్ల ధర రూ.80,360, 24 క్యారెట్ల ధర రూ.87,660 గా ఉంది.
*వెండి ధరలు ఇలా….*
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.1,07,900 విజయవాడ, విశా ఖపట్నంలో రూ.1,07,900 ఢిల్లీలో వెండి కిలో ధర రూ.1,00, 400 లు గా ఉంది.ముంబైలో రూ.1,00,400 గా ఉంది.బెంగళూరులో రూ.1,00, 400లుగా ఉంది. చెన్నైలో రూ.1, 07,900 లుగా ఉంది. మొత్తానికి దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎప్పుడు ఎలా తారుమారవుతు న్నాయో పసిడ్ ప్రియులకు అర్థం గాక అయోమయంలో పడుతున్న పరిస్థితులు మాత్రం నెలకొంటున్నా యి.