Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Komatireddy Rajagopal Reddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

MLA Komatireddy Rajagopal Reddy: ప్రజా దీవెన మునుగోడు: మునుగో డు శాసనసభ్యులు కోమటిరెడ్డి రా జ్ గోపాల్ రెడ్డి 58 వ జన్మదినం సందర్భంగా మునుగోడు అధికారిక క్యాంపు కార్యాలయంలో తలపెట్టిన యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరాన్ని రాజ్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. రక్తదానం చేసిన యువకులకు పత్రాలు అందజేశా రు. అనంతరం తన జన్మదిన సం దర్భంగా ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయం గా అభిమానులు కార్యకర్తలకు వ డ్డించారు.

రాజగోపాల్ రెడ్డి జన్మదిన సందర్భం గా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, నాయకులు అభిమా నులు శ్రేయోభిలాషులు మునుగో డు క్యాంప్ కార్యాలయానికి చేరు కుని జన్మదిన శుభా. కాంక్షలు తెలి పారు. మునుగోడు నియోజక వ ర్గంతో పాటు వివిధ జిల్లాల నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజే యడానికి పెద్ద ఎత్తున మనుగోడుకి నాయకులు వచ్చారు.

కొందరు బొకేలు శాలువాలతో జన్మ దిన శుభాకాంక్షలు తెలుపగా మరి కొందరు నోట్ బుక్స్, పెన్నులు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. నాయకు లు కార్యకర్తలు అభిమానులు శ్రే యోభిలాషులతో పాటు అధికారు లు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.మునుగోడు నియోజకవర్గానికి చెం దిన దివ్యాంగులు కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి పైన ఉన్న అభిమానం తో క్యాంపు కార్యాలయా నికి వచ్చి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలి పారు. తనకు జన్మదిన శుభా కాంక్షలు తెలపడానికి ప్రయాస పడుతూ అభి మానంతో వచ్చిన ది వ్యాంగుల మధ్య కూర్చుని వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

అదే విధంగా జడ్చర్ల శాసనస భ్యు లు అనిరుద్ రెడ్డి తో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, పిసిసి నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, కైలాష్ నేత, బట్టు జగన్ యాదవ్ లు మును గోడు క్యాంపు కార్యాలయంలో కో మటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి జన్మ దిన శుభాకాంక్ష లు తెలిపారు.