Breaking News : ప్రజా దీవెన, కర్నాటక : దేశ వ్యాప్త oగా సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ లో ఒకవిధంగా కర్నాటక రా జకీయం యావత్తు పడిoదన్న వా ర్తలు గుప్పుమoటున్నాయి. కర్ణా ట కలోని జాతీయ స్థాయి నేతలు స హా, మంత్రులు, ఎమ్మెల్యేలు మొ త్తం 48 మంది రాజకీయ నాయ కులు హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డార ని అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన స హకారశాఖ మంత్రి కేఎన్ రాజన్న చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారా యి. కర్నాటకకు సంబంధించిన 48 మంది నాయకుల అసభ్య వీడి యోలు సీడీ లు, పెన్ డ్రైవ్ లో ఉ న్నాయని ఇందులో అధికార, విప క్ష పార్టీ సభ్యులు ఉన్నారని మంత్రి వెల్లడించారు. దీనిపై హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని, దీని వెనక ఎవ రు ఉన్నారనే విషయం ప్రజలకు కూడా తెలియాలని స్పష్టం చేశారు.
ఒక మంత్రిపై రెండుసార్లు హనీ ట్రా ప్ యత్నం జరిగిందని, ఇది కొత్త కా దని, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటు న్నారని మంత్రి సతీశ్ జారి హోళీ తెలిపారు. ఈ కేసులో ఎవరినైనా అరెస్టు చేశారో లేదో తనకు తెలి యదని, దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు బయటకు వస్తాయని డిప్యూటి సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు.