Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్య, అ లయ్‌ బలయ్‌ ప్రతిరూపం దత్తాత్రే య

CM Chandrababu Naidu: ప్రజా దీవెన, హైదరాబాద్: హరి యాణా గవర్నర్ బండారు దత్తాత్రే యది పేరుకు హిందుత్వం, మతం భారతీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యా నించారు. అలయ్‌ బలయ్‌ అంటే జ్ఞాపకం వచ్చేది దత్తాత్రేయ అని అభివర్ణించారుదత్తాత్రేయ కోరుకు న్నది జనహితo, ఆయనది లౌకిక వాదమని కొనియాడారు. లేఖలు రాయడంలో దత్తాత్రేయ అంబాసి డర్‌గా నిలిచారని సీఎం ప్రశంసించా రు. హరియాణా గవర్నర్ బండారు ద త్తాత్రేయది పేరుకు హిందుత్వo, మ తం భారతీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యా ఖ్యానించారు. అలయ్‌ బల య్‌ అంటే జ్ఞాపకం వచ్చేది దత్తాత్రే య అని అభివర్ణించారు.

దత్తాత్రేయ కోరు కున్నది జనహి తo, ఆయనది లౌకికవాదమని కొనియాడారు. లేఖలు రాయడం లో దత్తాత్రేయ అంబాసిడర్‌గా నిలిచారని సీఎం ప్రశంసించారు.
హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక లో బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఇవాళ ఆదివారం జరిగింది. ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పేరుతో దత్తాత్రేయ పుస్త కం రచించారు.

ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రా ల ముఖ్క్ష్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌‌రెడ్డి, మాజీ రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డి, సు ప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి ఎన్వీ రమణ, ఏపీ గవర్నర్‌ నజీర్‌, ఏపీ మంత్రి సత్యకుమార్‌, పలు రాష్ట్రాల గవర్నర్లు, పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మా ట్లాడుతూ జెంటిల్‌మెన్‌కు ప్రతిరూ పం దత్తాత్రేయ అని అన్నారు. దత్తా త్రేయను దత్తన్న అని అభిమానం గా పిలుచుకుంటారన్నారు. సాధార ణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా ఎదిగారని కొనియాడారు. ఎన్నో పో రాటాలు, ఉద్యమాలు, సంఘర్షణ లు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

”దత్తాత్రేయ కోరుకుంది జనహి తం, ఆయనది లౌకిక వాదం. ఆయ న పాటించేది మత సామరస్యం. ‘అలయ్‌ బలయ్‌’ పేరుతో అన్ని వ ర్గాలను ఏకతాటిపైకి తెచ్చారు. అం దరినీ కలిపేందుకు వేదిక రూపొం దించారు. ఆయనకు విరోధులు ఎ వరూ ఉండరు. ఆయనకు ఏ రాజకీ య పార్టీ అనే వ్యత్యాసం ఉండదు. దత్తాత్రేయది ఆదర్శ రాజకీయ జీవి తం. ప్రజాసమస్యలపై ప్రభుత్వాలు, సీఎంలకు లేఖలు రాశారు. లేఖలు రాయడంలో అంబాసిడర్‌గా నిలి చారు. హైదరాబాద్ అభివృద్ధి కో సం అనునిత్యం పనిచేశారు. ఉత్త ర, దక్షిణ భారత్‌ ప్రజలతో ఆయన మమేకమయ్యారని చంద్రబాబు తెలిపారు.

రాజకీయాల్లో నీతి, నిజాయితీలు ముఖ్యం…బండారు దత్తాత్రేయ ఆ టో బయో గ్రఫీ పుస్తకావిష్కరణలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనా యుడు పాల్గొని మాట్లాడారు. ‘ప్రజ ల కథే నా ఆత్మకథ’ పేరుతో బండా రు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ ర చించారని తెలిపారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ సిద్ధాంతాలు ము ఖ్యమని ఉద్ఘాటించారు.

విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని సూచించారు. రాజకీయ విమర్శలు సంస్కారవంతంగా ఉంc డాలని చెప్పారు. అసభ్యంగా మా ట్లాడే వారికి ఎన్నికల్లో సరైన జవా బివ్వాలని వెంకయ్యనాయుడు తెలిపారు.