Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, తె లంగాణ బలమైన ఆర్థికశక్తిగా తీర్చి దిద్దాలి 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్ల నా టికి తెలంగాణను 3 ట్రిలియన్ డా లర్ల బలీయమైన ఆర్థిక శక్తిగా తీర్చి దిద్దాల్సిన గురుతరమైన బాధ్యత గ్రూప్-2 లో ఎంపికైన అభ్యర్థులం దరిపైనా ఉందని, అందుకోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలు పునిచ్చారు. శిల్పకళా వేదికలో ఏ ర్పాటు చేసిన “ప్రజాపాలనలో కొలు వుల పండుగ” కార్యక్ర మంలో భా గంగా గ్రూప్ –2 సర్వీసులకు ఎంపి కైన 783 మంది అభ్యర్థులకు ము ఖ్యమంత్రి చేతుల మీదుగా లాం ఛ నంగా నియామక పత్రాల అందజే శారు.

దీపావళి పండుగ శుభవేళ ఉద్యోగ నియామక పత్రాలను అందుకుంటు న్న అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల కు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశా రు. తెలంగాణ బలమైన ఆర్థిక శక్తి గా తీర్చిదిద్దాలని తెలంగాణ రైజింగ్ – 2047 లక్ష్యాలను నిర్ధేశించామని ముఖ్యమంత్రి గుర్తుచేస్తూ, గ్రూప్-2 లో ఎంపికైన వారంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు.మనిషి జీవితంలో జ న్మదినం ఎంత ముఖ్యం, ఉద్యోగా నికి సంబంధించిన నియామక ప త్రం అందుకోవడం కూడా అంతే ముఖ్యమైన రోజు. ఈరోజు అం దు కోబోయే నియామక పత్రం జీవితం లో ఒక భావోద్వేగం. ఈరోజు నుం చి మీరంతా బాధ్యత కలిగిన అధి కారులు. ఎల్లప్పుడు అప్రమత్తంగా వ్యవహరించండి. 4 కోట్ల తెలంగా ణ ప్రజల భవిష్యత్తును భద్రంగా కా పాడుకుంటూ ముందుకు సాగాలి.

ప్రభుత్వ అధికారులుగా ఉద్యో గం లో చేరడానికి తమ రక్తాన్ని చమ ట గా మార్చి మిమ్మల్ని భూజాన మో సిన తల్లిదండ్రులను మరిచిపోవ ద్దు. కన్న తల్లిదండ్రులను, పుట్టి పె రిగిన ఊరిని అభివృద్ధి చేసు కో వ డం మీ బాధ్యత. ఈరోజు నుంచి అధికారులుగా మీవద్దకు వచ్చే ఏ పేదవాడిలోనైనా తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకుని సేవలు అందిం చాలి. నిస్సహాయులకు అండగా సహాయం అందించడమే బాధ్యత గా విధులు నిర్వర్తించాలి. ఎవరైనా తల్లిదండ్రులను విస్మరిస్తే వారి జీ తం నుంచి 10 శాతం కోత పెట్టి త ల్లిదండ్రుల ఖాతాల్లో వేసేట్టుగా చ ట్టం చేయబోతున్నాం.ముందుగానే గ్రూప్-2 ఫలితాలు వెల్లడించినట్ట యితే ఎంపికైన అభ్యర్థులు తిరిగి గ్రూప్-1 లో కూడా సెలెక్షన్ వస్తే అందులోకి వెళ్లినప్పుడు గ్రూప్-2 ఖాళీల్లో కొందరు అభ్యర్థులు అవకా శాలు కోల్పోతారని భావించి ముం దుగా గ్రూప్-1 ఫలితాలు విడుదల చేశారు. అదే క్రమంలో గ్రూప్ -3 ఆ తర్వాత గ్రూప్-4 ఫలితాలను కూ డా వెల్లడిస్తారు.ప్రజా ప్రభుత్వం అ ధికారం చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 60 వేల ఉద్యోగా లను భర్తీ చేశాం. అలాగే, సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వ ర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూ పించాం. దేశంలో ఎక్కడా లేని వి ధంగా కుల గణన పూర్తి చేశామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర అ భివృద్ధి కోసం సమర్థవంతంగా ప ని చేయాలని ఉద్బోధించారు. ఈ కా ర్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మ ల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు సలహాదారులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు.