Common Postgraduate Entrance Test 2025: కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్2025 కన్వీనర్ గా పాండురం గా రెడ్డి
Common Postgraduate Entrance Test 2025: ప్రజా దీవెన, హైదరాబాద్: పోస్ట్ గ్రా డ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కామన్ పోస్ట్ గ్రాడ్యు యేట్ ఎంట్రన్స్ టెస్ట్ సీపీగెట్ 2025 కన్వీనర్ గా ఓయూ అడ్మిషన్స్ డైరె క్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డిని ని యమిస్తూ ఉస్మానియా విశ్వవిద్యా లయం ఉత్తర్వూలు జారీ చేసింది. ఈ మేరకు ఓయూ ఉపకులపతి ఆ చార్య కుమార్ మొలుగరం ఆయన కు ఉత్తర్వూలు అందజేశారు.
సీపీగెట్ ద్వారానే తెలంగాణలోని అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. సీపీగెట్ 2025 ప్రవేశ ప్రకటనకు ఉ స్మానియా విశ్వవిద్యాలయం సన్నా హాలు చేస్తోంది. ఈ నెల 13న నోటి ఫికేషన్ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.