— మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డ
Indiramma Housing : ప్రజా దీవెన, మునుగోడు: ప్రజా ప్ర భుత్వం మంజూరు చేస్తున్న ఇందిర మ్మ ఇల్లులు పేద ప్రజలకు ఉప యోగపడే విధంగా నిర్మాణాలు జరగాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డ అన్నా రు. ఇందిరమ్మ ఇల్లుల మంజూరు లో నిర్మాణంలో అక్రమాలు జరిగితే చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశా రు. మునుగోడు మండలంలోని చీక టిమామిడి, కొంపెల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు.చీకటి మామిడి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లులు మంజూరైన 21 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు. అనంతరం కొంపెల్లి గ్రామంలో భూమి పూజ చే సి ఆ గ్రామ లబ్ధిదారులకు కూడా ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశా రు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇం టి నిర్మాణ ప్లాను లబ్ధిదారులకు ఉ న్న స్థలాల ఆధారంగా వారికి శాశ్వ తంగా ఉపయోగపడే విధంగా ఉం డాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీ డీవో విజయ భాస్కర్, ఇన్చార్జి ఎ మ్మార్వో నరేష్, ఎంపీఓ స్వరూప, గృహ నిర్మాణ శాఖ అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.