Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Munugode Potholes : మునుగోడులో ప్రమాదకర గుంత లను వెంటనే పూడ్చాలి

–పిఆర్,ఆర్అండ్ బి సమీక్షలో ఎ మ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

Munugode Potholes : ప్రజా దీవెన, మునుగోడు: మును గోడు నియోజకవర్గ వ్యాప్తంగా పం చాయతీరాజ్, రోడ్లు భవనాల శా ఖల ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తు న్న రోడ్ల పనులపై మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో మునుగో డు శాసనసభ్యులు కోమటిరెడ్డి రా జ్ గోపాల్ రెడ్డి ఆయా శాఖల అధి కారులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు.

ప్రస్తుతం జరుగుతున్న పనుల అభి వృద్ధి, మంజూరైన పను లు ఏ దశ లో ఉన్నాయి, రోడ్డు వంతెనల ని ర్మాణాలు పూర్తయ్యాయా లేదా ప నులు చేపడుతున్న ఏజెన్సీలు సకా లంలో పూర్తి చేస్తున్నారా లేదా పం చాయతీరాజ్ నుండి రోడ్లు మరి యు భవనాల శాఖకు బదిలీ అయి న రోడ్ల వివరాలు 3.75 మీ టర్లు వెడల్పు ఉన్న 43 పంచాయ తీరా జ్ రోడ్లను 5.5 మీటర్లుగా మార్చిన తరువాత వాటి స్టేటస్, పం చాయ తీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తు న్న భవనాలు, రోడ్లు మరియు భవ నాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించబో తున్న భవనాల స్టేటస్ లాంటి మరి కొన్ని విషయాలు ఈ సమీక్ష సమా వేశంలో చర్చించారు.

ప్రస్తుతం మనుగడలో ఉన్న పను లను వీలైనంత తొందరగా పూర్తి చేసేలా ఏజెన్సీ లతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. మం జూరై టెండర్ ప్రక్రియలో ఉన్న ప నులకు వెంటనే ఏజెన్సీలను సెలెక్ట్ చేసి పనులు మొదలు పెట్టాలన్నా రు.

తక్షణమే చేయాల్సిన పనులకు సం బంధించి రోడ్లపై ఏర్పడిన గుంతలు చాలా ప్రమాదకరంగా మారాయని వెంటనే వాటిని పూడ్చి ప్రతి రోడ్డు మోడ్రబుల్ కండిషన్స్ లో ఉండేలా చూసుకోవాలన్నారు. రోడ్డుకు ఇరు వైపులా జంగల్ క్లియరెన్స్ కు సం బంధించి ప్రత్యేక అభివృద్ధి నిధుల నుండి నిధులు మంజూరు చేయి స్తానని ఆ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు.

నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్డు పనులకు సంబంధించి పను లవారీగా సమీక్ష చేసి వాటి స్టేటస్ ని తెలుసుకున్నారు.ఈ సమీక్ష స మావేశంలో రోడ్లు మరియు భవనా ల శాఖ అధికారులు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, నియోజక వర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నా రు.