Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Department of Water Resources: అద్భుత దృశ్యకావ్యం..!

–అత్యంత ఆకర్షనీయంగా జలభారత దర్శనం
–చిత్రాన్ని విడుదల చేసిన జలవనరుల శాఖ

Department of Water Resources: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకాలోని వాణి విలాస సాగరను (Vani Vilasa Sagara) పైనుంచి చూస్తే భారతదేశ పటంలా దర్శన మిస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవా న్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని జలవనరుల శాఖ (Department of Water Resources) విడుదల చేసిం ది. తాజాగా నీటి గలగలలతో చు ట్టూ అటవీ పచ్చదనంతో ఆ ప్రాం తం కనువిందుగా మారింది.

కృష్ణా జలభాగ్య పథకంలో భాగంగా ఈ జలాశయాన్ని (water fall) నిర్వహిస్తున్నారు. మైసూరు రాజు నాల్వడి కృష్ణ రాజ ఒడెయరు తన తల్లి కెంప నంజ మ్మణి వాణి విలాస పేరిట వేదావతి నదికి అడ్డుగా ఈ ఆనకట్టను నిర్మిం చారు. నిర్మాణ పనులు 1898లో ప్రారంభించి 1907లో పూర్తి చేశా రు. చిత్రదుర్గతో పాటు తుమకూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలకు ఈ జలా శయం నుంచి నీరు అందిస్తున్నారు. ఈ జలాశయంలో 30 టీఎంసీల నీటిని నిలువ ఉంచవచ్చు. వర్షపా తం (rainfall) తక్కువగా ఉండడంతో ఇటీవ లి ఏడాదుల్లో జలాశయంలో (reservoir) 22 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. రానున్న రోజుల్లో భర్తీ అయ్యే అవకాశాలున్నాయి.