— డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
Deputy CM Mallu Bhatti Vikramarka: ప్రజా దీవెన, ఖమ్మం: ఖమ్మం జిల్లా లో వరదలు వచ్చిన సమయంలో ధైర్య సాహసాలతో విద్యుత్ సిబ్బం ది ప్రాణాలకు తెగించి అప్పటికప్పు డు స్తంభాలు ఎక్కి విద్యుత్ సరఫ రాను పునరుద్ధరించారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గుర్తు చే శారు. అప్పుడే వారి శ్రమను తా ను కళ్లారా చేశానని పేర్కొన్నారు. విద్యుత్ సిబ్బంది సమస్యల పరి ష్కారానికి నిత్యం శ్రమిస్తూనే ఉం టానని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి ఒ క్కొక్కరికి రూ.కోటి బీమా చేయిం చామని తెలిపారు.
బుధవారం ఖ మ్మంలో ఎలక్ట్రికల్ అంబులెన్స్ల ను ఆయన, బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిం చారు. ఈ సందర్భంగా నిర్వహించి న సభలో భట్టి విక్రమార్క మాట్లా డుతూ కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉం డదని కొందరు అజ్ఞానంతో మాట్లా డుతున్నారని మండిపడ్డారు. కాం గ్రెస్ అంటేనే కరెంట్ అని అన్నారు. ముందుచూపుతో ప్రాజెక్టులకు శం కుస్థాపన చేయగలిగేది కాంగ్రెస్ మా త్రమేనని తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కో సం ఏ పరిశ్ర మను నెలకొల్పిన దాఖలాలు లేవ ని, తాము అధికారంలోకి వచ్చాక రూ.లక్ష కోట్లతో పంప్డ్ స్టోరేజీ, సో లార్ ప్రాజెక్టులన ఏర్పాటు చేశామ ని అన్నారు.