Develop market : ప్రజా దీవేన,కోదాడ:కోదాడ మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో బుధవారం కోదాడ వ్యవసాయం మార్కెట్ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సూచనలు సలహాలు సహకారం తో మార్కెట్ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు.వ్యవసాయ మార్కెట్ ద్వారా నియోజకవర్గంలో ఉన్న మండల లో మండలానికి ఒక రోజు చొప్పున పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు
పశువులకు సంబంధిత డాక్టర్ ల తో పరీక్షలు చేయించిచేయించి కావలసిన మందులు రైతులకు అందిస్తమని తెలిపారు రైతులు వ్యాపారస్తులు నేరుగా పశువుల సంతలోనే అమ్మకాలు కొనుగోలు వ్యాపారాలు చేసుకోవాలన్నారు అందరూ సహకరిస్తేనే సంతకు పూర్వం వస్తుందని సంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు మల్లు వెంకట్ రెడ్డి రాపాలి శ్రీను గ్రేడ్ వన్ అధికారి రాహుల్ నాయకులు సైదాబాబు డాక్టర్ పెంటయ్య