Minister N. Uttam Kumar Reddy : ప్రభుత్వం కీలక నిర్ణయం, వానాకా లం పంటలకు నీటివిడుదలకు గ్రీన్ సిగ్నల్
Minister N. Uttam Kumar Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: వానాకా లం పంటలకు సమృద్ధిగా నీరు అం దించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుద ల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టె న్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధి కా రులను ఆదేశించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మీదట అటు వానాకాలం ఇటు యాసంగి పంటల కు ప్రణాళికా బద్దంగా నీటిని అం దించినందుకు అద్భుతమైన ఫలి తాలు సాదించామన్నారు. వ్యవసా యశాఖాధికారులతో నీటిపారుదల శాఖాధికారులు సమన్వయం చేసి కున్నందునే తెలంగాణా రాష్ట్రం 28 1 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ది గుబడి సాధించి యావత్ భారత దేశంలోనే అగ్రగామిగా నిలిచింద న్నారు.
ఖరీఫ్ పంటకు నీటి విడుదలతో పాటు ఆధునిక పరిజ్ఞానంతో ఎస్. ఎల్.బి.సి పునరుద్దరణ, నీటిపారు దల శాఖా భూముల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై శనివా రం రోజున డాక్టర్ బి.ఆర్.అం బె డ్కర్ సచివాలయంలో నీటిపారుద ల శాఖాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్షా సమా వేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,నీటిపారుదల శాఖా సలహాదారు అదిత్యా దాస్ నాధ్, నీటిపారుదల శాఖా సహాయ కార్య దర్శి కే.శ్రీనివాస్, ఇ.ఎన్.సి లు అం జద్ హుస్సేన్,శ్రీనివాస్, రమేష్ బా బు తదితరులతో పాటు రాష్ట్ర వ్యా ప్తంగా ఉన్న నీటిపారుదల సి.యి లు,ఎస్.ఇ లు ఇతర ఉన్నతాధికా రులు ఈ సమీక్షా సమావేశంలో పా ల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి మాట్లాడూతూ వానాకా లం పంటలకు నీటి విడుదలపై రూ ట్ మ్యాప్ రూపొందించుకుని తక్ష ణమే అమలులో పెట్టాలన్నారు
సాగునీటి అంశంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా చూసుకోవాల ని ఆయన సూచించారు. నీటి విడు దల విషయమై నీటిపారుదల శాఖా మొత్తం దృష్టి కేంద్రీకరించి చివరి ఆ యకట్టు వరకు నీరు అందేలా చూ డాలన్నారు. ఈ వర్షాకాలంలో భారీ నుండి అతి భారీ వర్షాలు సంభవిస్తే ఎదురయ్యే పరిణామాల పట్ల ముం దస్తు బందోబస్తు చర్యలు తీసుకో వాలని ఆయన చెప్పారు. ప్రధాన అనకట్టాలతో పాటు జలాశయాలు, కాలువలను అధికారులు క్షేత్ర స్థా యిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిం చేందుకు వీలుగా అధికారులు సన్న ద్ధం కావాలని ఆయన ఆదేశించారు
వర్షా కాలంలో సంభవించే అతి భా రీ వర్షాలకు గండ్లు పడకుండా ముందుగానే చర్యలు తీసుకోవాల న్నారు. విపత్తులు సంభవిస్తే తక్ష ణమే నష్టానివారణ చర్యలకు అధి కారులు అప్రమత్తంగా ఉండి పటిష్ట మైన బందోబస్తు చర్యలు చేపట్టాల న్నారు. అటువంటి విపత్తులు సం భవించిన పక్షంలో మిగిలిన శాఖల తో ఎప్పటికప్పుడు సమీక్షించుకుం టూ తక్షణమే స్పందిస్తూ నష్టనివా రణ చర్యలు చేపట్టాలన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్.ఎల్.బి.సి పునరుద్ధరణ చర్య లు చెవుడుతున్నట్లు ఆయన వెల్ల డించారు. సుమారు 10 కిలో మీట ర్ల దూరం సొరంగమార్గం పనులు పూర్తి చేసేందుకు గాను చర్యలు తీ సుకుంటున్నామన్నారు.తెలంగాణా రాష్ట్రానికి జీవనాడిగా మారనున్న ఎస్.ఎల్.బి.సి పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇ స్తుందన్నారు. ఆధునిక పరిజ్ఞానం తో పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణ యం తీసుకున్న నేపద్యంలో జాతీ య భౌగోళిక పరిశోధనా సంస్థ (ఎన్.జి.ఆర్.ఐ)తో పాటు భారత భూగర్భ సర్వే సంస్థ(జీ. ఎస్.ఐ)ల సహకారంతో పనులు చేపట్టబోతు న్నట్లు ఆయన తెలిపారు.
పునరుద్ధరణ పనులలో మును ముందు ఎ టువంటి ఆటంకాలు ఎదురు కాకుం డా ఉండేందుకు గా ను చేయనున్న ఏరియల్ లిడార్ స ర్వేను వేగవంతంగా పూర్తి చేయాల న్నారు.ఈ మే రకు ఎన్.జి.ఆర్.ఐ శాస్త్ర వేత్తలతో సమావేశం అయి స ర్వేకు సంబం ధించిన సాంకేతిక వి ధానాలను రూ పొందించామన్నా రు.పునరుద్ధరణ విషయంలో అ య్యో వ్యయం విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశా రు.
సొరంగం పనులలో అపారమైన అ నుభవం కలిగిన మాజీ ఇంజినీర్ ఇ న్ చీఫ్ జనరల్ హర్బల్ సింగ్ ను నీ టిపారుదల శాఖకు గౌరవ సలహా దారుగా నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.ఆయన సాంకేతిక అ నుభవంతో ఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గంతో పాటు ఇతర సొరంగాల ను పూర్తి చేసేందుకు దోహదపడతా రని ఆయన చెప్పారు.రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన పూడికతీత పనుల ను త్వరితగతిన పూర్తి చే యాల న్నారు.నీటి సామర్ధ్యం పెంపే చెం దుకు చేపట్టిన పూడిక తీత ప ను లను మరింత వేగవంతం చేయా ల న్నారు.వర్షాకాలంలో సంభవించే అ తి భారీ వర్షాలతో ప్రమాదాలకు గు రయ్యే వాటిని గుర్తించి అత్యవస రంగా పూడిక తీత పనులు చేపట్టా లన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్యాక్రాంతం అ వుతున్న నీటిపారుదల శాఖా భూ ముల పరిరక్షణకు తక్షణమే చర్య లు చేపట్టాలన్నారు. వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇనిస్టి ట్యూట్ తో పాటు ఇంజినీరింగ్ రీసె ర్చ్ లాబొరేటరీ వంటి సంస్థలకు చెం దిన భూముల ఆక్రమణకు గుర య్యాయని అటువంటి ఆక్రమణల ను తక్షణమే తొలగించాలని ఆయ న ఆదేశించారు.ప్రత్యేక డ్రైవ్ తో నీటిపారుదల శాఖా భూములన్నిం టిని తిరిగి స్వాధీనం చేసుకోవాల న్నారు.ఏక్కడికక్కడ పురపాలక సంఘం,పొలీస్ అధికారులను ఈ డ్రైవ్ లో వినియోగించుకుని నీటి పారుదల శాఖా భూములను స్వా ధీనం చేసుకోవాలన్నారు. శాఖాప రమైన అంశాన్ని ప్రస్తావిస్తూ పెండిం గ్ లో ఉన్న డి.యి ల నుండి ఇ.ఎ న్.సి ల వరకు వచ్చే రెండు నెలల్లో ఫించన్లు ప్రక్రియను పూర్తి చేయాల ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదే శించారు.