High court key decision :ప్రజా దీవెన హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్ని కల నిర్వహణపై పిటిషన్పై హైకోర్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎప్పుడనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సాధ్యాసా ధ్యాలు పరిశీలించిన తర్వాత తుది నిర్ణయానికి వచ్చిన హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసి పెట్టింది. స్థా నిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ జరి పింది. ఎన్నికల నిర్వహణకు సమ యం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కో రడంతో న్యాయస్థానం తీర్పు రిజ ర్వ్ చేసింది. పిటీషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు వి న్న తర్వాత న్యాయస్థానం ఈ నిర్ణ యం తీసుకుంది.
స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్పై తెలంగాణ హైకోర్టు సోమవారం వి చారణ జరిపింది. ఆరు నెలల త ర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భం గా ప్రభుత్వం తరఫున న్యాయవా దులు తమ వాదనలను కోర్టుకు వి నిపించారు. ఎన్ని రోజుల్లో ప్రభు త్వం ఈ ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు పిటీషనర్లను ప్ర శ్నించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నిక లు నిర్వహిస్తామని ప్రభుత్వం హా మీ ఇచ్చిందని ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని న్యాయస్థానం ని లదీసింది. తెలంగాణ రాష్ట్రంలో కు లగణన సర్వే ఇంకా పూర్తి అవ్వ లేదని కొంత సమయం కావాలని కో ర్టుని ప్రభుత్వం కోరింది.
ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ అడిగింది. ఎన్ని కలైనా పెట్టాలని లేదా పాత సర్పం చ్లనే కొనసాగించాలని పిటీషనర్లు వాదనలు వినిపించారు. ఆరు నెల ల్లో ఎన్నికలు పూర్తి చేయాలనే ని బంధన ఉందని కానీ ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించలేదని పిటీష నర్లు వాదనలు వినిపించారు. స్థాని క సంస్థల ఎన్నికలపై తెలంగాణ హై కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పిటీష నర్లు, ప్రభుత్వం, రాష్ట్ర ఎలక్షన్ క మిషన్ వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసు కుంది. కాగా 2024 ఫిబ్రవరి 1వ తేదీన తెలంగాణ సర్పంచ్ల పద వీకాలం ముగిసిన విషయం తెలి సిందే..