Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

IGP Chandrasekhar Reddy : పోలీస్ అప్పీల్, అందరూ జన జీవ న స్రవంతిలో కలవండి

IGP Chandrasekhar Reddy : ప్రజా దీవెన, భద్రాది కొత్తగూడెం: దేశవ్యాప్తంగా మావోయిస్టుల కార్య క్రమం ముమ్మరంగా కొనసాగుతో న్న తరుణంలో ఆ పార్టీకి మరోషాక్ తగిలిందని చెప్పవచ్చు. ఈ క్రమం లోనే భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆపరేషన్ చే యూత కార్యక్రమంలో భాగంగా మ ల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎ దుట 86 మంది మావోయిస్టు దళ సభ్యులు శనివారం లొంగిపో యా రు.

లొంగిపోయిన మావోయిస్టులు బీ జాపూర్ జిల్లా, సుఖ్మ జిల్లా సభ్యు లుగా వెళ్లడయింది. మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు అ పాలని పోలీసులు నిర్ణయించా రు. ఆది వాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకిగా మారిన నేపధ్యంలో పో లీసులు స్పేషల్ ఆపరేషన్ తల పె ట్టారు.

ఈ నేపథ్యంలో గత నాలుగు నెల ల్లో భారీ ఎత్తున మావోయిస్టు స భ్యులు లొంగిపోయారు. లొంగిపో యిన మావోయిస్టుల్లో 20 మంది మహిళలు, 66 మంది, పురుషులు ఉన్నారు. గత నాలుగు నెలల్లో జి ల్లా వ్యాప్తంగా 66 మంది మావో యిస్టులు అరెస్ట్ అయ్యారు. 203 మంది లొంగిపోయారు.

లొంగిపో యిన ప్రతి మావోయిస్టుకు 25 వేల రూపాయల చెక్కును ఐజీ అందజేశారు. ఈ కార్యక్రమంలో భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రో హి త్ రాజ్, ములుగు జిల్లా ఎస్పీ శబ రీష్, పలు వురు పోలీస్ అధికా రు లు ఉన్నారు. అజ్ఞాతాన్ని వీడం డి. జనజీవన స్రవంతిలో కలవండి. ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాన్ని అందిస్తామన్నారు పోలీసులు.