Jadcharla MLA Janampally Anirudh Reddy : ప్రజా దీవెన, జడ్చర్ల : జడ్చర్ల ని యోజక వర్గంలో కొత్తగా నాలుగు విద్యుత్ 33/11 kv సబ్ స్టేషన్లు మంజూరు అయ్యాయని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. రూ.14.60 కోట్ల రూపా యల వ్యయం తో ఈ కొత్త సబ్ స్టే షన్ల ను నిర్మించనున్నారని వివరిం చారు.
జడ్చర్ల నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 కొత్త సబ్ స్టేషన్ల ను మం జూరు చేయడం జరిగిందని శనివా రం మీడియా కు విడుదల చేసిన ప్రకటన లో గుర్తు చేశారు.ఇది కా కుండా ఇప్పుడు అదనంగా మరో 4 సబ్ స్టేషన్ల ను ఇప్పుడు మంజూరు చేశారని తెలిపారు. జడ్చర్ల మండ లంలోని గొల్లపల్లి, ఆలూరు గ్రామా లతో పాటు జడ్చర్ల పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతానికి ఒక సబ్ స్టేషన్ మంజూరు అయింద న్నారు.
ఇది కాకుండా మిడిల్ మండలంలో ని రాణిపేట కు మరో సబ్ స్టేషన్ మంజూరు కావడం జరిగిందని వివ రించారు. ఈ సబ్ స్టేషన్లలో గొల్లప ల్లి సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.3. 53 కోట్లు, ఆలూరు సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.3.86 కోట్లు, జ డ్చర్ల పట్టణం లో నిర్మించే సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.3.54 కో ట్లు, రాణి పేట సబ్ స్టేషన్ నిర్మా ణానికి రూ.3.67 కోట్లు చొప్పున మొత్తం రూ.14.60 కోట్లను ప్రభు త్వం మంజూరు చేసిందని అని రుధ్ రెడ్డి వెల్లడించారు.ఈ కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం తో విద్యుత్ సరఫరా మరింత మెరుగు పడు తుందని చెప్పారు. గతంలో మం జూరు అయిన 8 సబ్ స్టేషన్ల నిర్మా ణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నాలుగు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలు కూడా సకా లంలో పూర్తి అయ్యేలా అధికా రులు చర్యలు తీసుకోవాలని అని రుధ్ రెడ్డి ఆదేశించారు.