Jagan:ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (YSR Congress Party)కేవలం 11సీట్లే రావడం తెలిసిందే. ఈ నేపద్యంలో ఆ పార్టీకి విపక్ష హోదా (Opposition status)లభించే అవకాశాలు లేవు. అయితే, తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్ (jagan) కోరుతుండగా కూటమి ప్రభుత్వం నుంచి దీనిపై నిర్ణయం వెలువడలేదు.ఈ నేపథ్యంలో, జగన్ ఇవాళ ఏపీ హైకోర్టును (AP High Court) ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించా లంటూ హైకోర్టులో పిటిషన్ (Petition)దాఖలు చేశారు. విపక్ష నేత హోదా కోసం లేఖ రాసినా పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.