Kancharla Bhupal Reddy: ప్రజా దీవెన, చిట్యాల:చిట్యాల మం డలం ఉరుమడ్ల గ్రామంలో నాలు గు రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతోన్న రామలింగేశ్వర స్వా మి బ్రహ్మోత్సవాలు మహా కుంభా భిషేకo ఆదివారం రోజు పూర్ణాహు తి, మహా కుంభాభిషేకం బోనాలు, పార్వతీ రామలింగేశ్వర స్వామి శాంతి కళ్యాణంతో ఉత్సవాలు ఘ నంగా ముగిశాయి. గ్రామ వాస్తవ్యు లు, బిఆర్ఎస్ నేతలు కంచర్ల కృ ష్ణారెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి సోద రుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉ త్సవాలు చెన్నై,తెలంగాణల నుండి వచ్చిన 51 మంది ఋత్వక్కుల వే దమంత్రోచ్ఛారణల మధ్య అద్యం తo ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ సాంప్రదాయ పద్ధతులతో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. చివరి రోజు ఆదివారం ఉత్సవాలు పూర్ణా హుతి, మహా కుంభాభిషేకం, గ్రామ దేవతలకు బోనాలు, సాయంత్రం పార్వతీ రామలింగేశ్వర శాంతి క ళ్యాణం తో ఉత్సవాలు ముగింపు చేశారు.
నేడు మృగశిర కార్తె కూడా కలిసి రా వడంతో గ్రామంలోని ప్రతి ఒక్క కు టుంబం తన బంధువులను పిలు చుకొని వేడుకలు చేసుకున్నారు. నల్లగొండ నియోజకవర్గం నుండి కాక జిల్లాలోని వివిధ మండలాల నుండి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కంచర్ల సోదరుల అభి మానులు పెద్ద ఎత్తున తరలివచ్చా రు.
రాష్ట్ర పార్టీ కార్యదర్శి సోమా భ రత్, జిల్లా పార్టీ అధ్యక్షులు రమా వత్ రవీంద్రకుమార్, రాజ్యసభ మా జీ సభ్యులు, బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పి మాజీ చైర్మన్ లు బండా నరేందర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చకిలం అనిల్ కుమా ర్, జి వెంకటేశ్వర్లు గోలి అమరేందర్ రెడ్డి, బిజెపి నాయకులు బండారు ప్రసాద్, మాదగోని శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు మాజీ ప్రజాప్రతి నిధులు పార్టీ నాయకులు రాజకీ యాలకతీతంగా పెద్ద ఎత్తున పాల్గొ న్నారు.