Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kaza Altaf Hussain: పీజీ కళాశాలలు నాణ్యమైన విద్య ను అందించాలి

–ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్

Kaza Altaf Hussain: ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ ఉన్నత ప్రమాణాలతో విద్యా బోధన ద్వారా నాణ్యమైన మానవ వనరులు తయారు చేయాల్సిన బా ధ్యత పిజి కళాశాలలపై ఉందని వి శ్వవిద్యాలయం పరిధిలోని పీజీ క ళాశాలల ప్రిన్సిపాల్ సమావేశం లో ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. 75% హాజరు నియమాన్ని విధిగా పాటిం చాలని అందుకు బయోమెట్రిక్ విధానాన్ని సత్వరమే అమలు చేయాలని సూచించారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ మరియు మెంటరింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొని రావాలని సూచించారు. విద్యార్థులకు లైబ్రరీ, పరిశోధన సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ వై ప్రశాంతి, డిప్యూటీ డైరెక్టర్ డా జయంతి తదితర అధికారులు కళాశాలల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.