Kumbam Krishna Reddy: జల్లెల్ల. సత్తయ్య యాదవ్ మరణం గ్రామానికి తీరని లోటు రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి
Kumbam Krishna Reddy: నాంపల్లి ప్రజా దీవెన ఫిబ్రవరి 19 మండల పరిధిలోని పెద్దాపురం గ్రామానికి చెందిన సత్తయ్య యాదవ్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయాన్ని తెలుసుకొని మంగళవారం రోజున సత్తయ్య యాదవ్ కుటుంబాన్ని రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ మాజీ అధ్యక్షుడు కుంభం కృష్ణారెడ్డి సందర్శించి సత్తయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివళులర్పించారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు .
సత్తయ్య ఈ యాదవ్ తన కుమారులను మంచి విద్యార్థులు నేర్పించి తన పెద్ద కోడలు యాదమ్మను పెద్దాపురం గ్రామ సర్పంచ్ గా గెలిపించి గ్రామాన్ని అభివృద్ధి చేయుటలో తన పాత్ర ఉంచార నీ అన్నారు తనకు పెద్దాపురం గ్రామపంచాయతీ తో అనుబంధం ఉందని తను చిన్న వయసులో పెద్దాపురం గ్రామంలో తన నాన్నగారైన కుంభం వెంకట కృష్ణారెడ్డి గారితో వ్యవసాయ పొలాలు తిరిగినానని తన జ్ఞాపకాలను పూర్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నాంపల్లి సింగిల్ విండో మాజీచైర్మన్ నాంపల్లి హనుమంతు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలింక గురుపాదం నాంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పానుగంటి వెంకయ్య గౌడ్ నాంపల్లి పట్టణం మాజివార్డ్ మెంబర్లు దో టి పరమేష్ యాదవ్ పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కొండయ్య కోరే కిషన్ పెద్దాపురం సింగిల్ విండో డైరెక్టర్ బెల్ది సత్తయ్య. మైనార్టీ నాయకుడు షేక్ ఇస్మాయిల్ మండల కాంగ్రెస్ నాయకులు కామీశెట్టి నాగరాజు బుంగ రమేష్ నెంబర్ రా ములు