Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Jaishankar: బంగ్లాదేశ్ భగ..భగ..!

–ఆందోళనలతో అట్టుడికిపోతున్న దాయాది బంగ్లాదేశo
–నాటకీయ పరిణామాల మధ్య ఆ దేశ్ ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా
–ఆందోళనలు ఉదృతమవుతుం డడంతో దేశం విడిచి వెళ్లినహసీనా
–బంగ్లాదేశ్‌ ఆర్మీ చీఫ్‌ జమా నేతృ త్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు
–ఆందోళనలు విరమించాలని ఉద్యమకారులకు పిలుపు
–బంగ్లాదేశ్‌కు విమానాలు, రైళ్ల రాకపోకలు నిలిపివేత
–ప్రధాని మోదీకి పరిణామాలను వి వరించిన విదేశాంగ మంత్రి జైశంకర్‌

Minister Jaishankar:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: సర్కారీ కొలువుల్లో 30శాతం కోటా నిర సనలతో దేశవ్యాప్తంగా ఆందోళన లు అట్టుడికిపోతుండడంతో నాట కీయ పరిణామాల మధ్య బంగ్లా దేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా (Prime Minister Sheikh Hasina)తన పద వికి రాజీ నామాచేశారు. హింస అదుపులోకి రాకపోవడం ఆందో ళనకారులు వేల సంఖ్యలో ప్రధాని అధికారిక నివాసం ‘గణ భవన్‌’ వైపు చొచ్చుకు వస్తుండడంతో పరి స్థితి చేయిదాటి పోయే ప్రమాద ముందంటూ ఆర్మీ అధికారులు చేసిన హెచ్చరికలతో ఆమె ఈ నిర్ణ యం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఆందోళనలు కల్లోల బంగ్లా ఉదృత మైన వేళ ఆమె తన పదవికి రాజీ నామా చేసి ప్రత్యేక విమానంలో భారత్ కు బయలుచేరారు. జాతి నుద్దేశించి ప్రసంగించడానికి కూడా సైన్యాధికారులు (Army officers) ఆమెకు అవకా శం ఇవ్వలేదు హసీనా తన సోదరి రెహనా తో కలిసి ఆర్మీ హెలికాఫ్టర్లో ఎయిరేవు, అక్కడి నుంచి మింటరీ రవాణా విమానం(సీ-130)లో భారత్కు బయలువేరాదు.

330 గంటల సమయంలో, హసీనా భారత సరిహద్దుల్లోకి. ప్రవేశించా రని నిర్ధారించుకున్నాక. ఆమె రాజీ నామా చేసి నట్లు ఆర్మీ చీప్ (Army is cheap) ప్రకటిం చారు. ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించారు. నిరసనకారులు ఆం దోళనలను విరమించాలని, క ర్వ్యూను ఎత్తివేస్తున్నామని ప్రక టించారు. ఆదివారం నుంచి సస్పెండ్ చేసిన ఇంటర్నెట్ కనెక్షన్ను తిరిగి పునరుద్ధ మించినట్లు పేర్కొ న్నారు. అధికారికంగా మిలటర్ ప్రభు త్వం ఏర్పడుతుందని వెల్లడిం చారు. అప్పటి దాకా నిరసనలు. వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులు ఒక్క సారిగా సంబురాలు. జరు పుకొన్నారు. అదే సమయంలో ప్రధాన అధికారిక నివాసం సహా, అధికార అవామీ పార్టీ నేతల ఇళ్లు ఆస్తు ఐను ధ్వంసం చేశారు. మీడి యా కార్యాలయాలపైనా దాదులు జరిగాయి. అధికారపక్షానికి మద్ద తిచ్చే వ్యాపారుల దుకాణాలు, పరిశ్రమలు లూటీ అయ్యాయి. దాంతో ఢాకా సహా. దేశంలోని ప్రధాన నగరాలు నిప్పుల కుంపటి గా మారి పోయాయి. మరోవైపు భారత్ వేసిన హసీనా.. ఘజియా బాద్ (Ghazia Bad) లోని బినండీ ఎయిర్పోర్స్ బేస్ వద్ద దిగారు.

ఆ వెంటనే. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోబాద్, వైమానిక దళం అధికారులు అక్కడికి చేరుకున్నా రు. హసీనా ఢిల్లీ మీదుగా బండన్ వెళ్లాలని నిర్ణయించుకున్నా బ్రిటన్ ప్రభుత్వం (British government)అందుకు అంగీకరించలే దని, దాంతో హసీనా కొంతకాలం భారత్లోనే ఉండనున్నారు. ఇదిలా ఉండగా రిజర్వేషన్లపై జరుగుతున్న ఆందోళనల కట్టడిలో భాగంగా హసీనా నిరసనల్లో మృతిచెందిన 34 మంది కుటుంబ సభ్యులతో ఉదయం. 10:30కు తన అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. అప్ప టి నుంచి పరిణామాలు వేగంగా మారిపోయాయి. మధ్యాహ్నానికి దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్న తమయ్యాయి. దాంతో అర్మీ దీప్ వకార్-ఉజ్-జమా(హసీనాకు బం దువు) ప్రధాని నివాసానికి చేరుకు ని పరిస్థితిని వివరించారు.

ఆర్మీ బీఫ్ (Army Beef) ప్రసంగం తర్వాత కొంత సేపు వీరుల్లో సంబరాలు జరు పుకొన్న ప్రజలు వెంటనే మళ్లీ విధ్వంసకాండకు దిగారు. ప్రధాని అధికారిక నివాసంలోకి వందల మంది చొరబడ్డారు. అక్కడ దొరికిన వస్తువును దొరికినట్లు తస్కరించా రు. ప్రధాని అధికార నివాసంలోని బ్యాన్లో విద్యార్థులు విలాసంగా కూర్చున్న ఫొటోలు, స్విమ్మింగీల్లో ఈత కొడుతున్న వీడి యోలు సోష ల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో హోంమంత్రి అన భుజ్జమాన్ ఖాన్ కమాల్ ఇంటికి నిప్పుపెట్టాడు. హసీనా తండ్రి, బంగ్లాదేశ్ లిబరేషన్ నాయకుడు, బంగుందు ముజీబ్-ఉర్- రెహ్మాన్ వారీ వి గ్రహం పైకెక్కిన ఆందోళనకా రులు. తల భాగాన్ని సుత్తెతో మో ది, పాక్షికంగా ధ్వంసం చేశారు. రాత్రి 7.30 నమ యంలో బుữబర్తో తిరిగి వచ్చిన ఆందోళనకారులు. ఆ విగ్రహాన్ని నేలమట్టం చేశారు. ఆవా మీ లీగ్ కార్యాలయం సుధాసదన్ కు, బంగబందు మ్యూజియానికి ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్కు నిప్పుపై చారు. బంగ్లాదేశ్ ప్రధాన న్యాయమూర్తి ఇంట్లోనూ ని ధ్వం సం సృష్టించాడు.

ఆ తర్వాత పార్ల మెంట్ భవనంలోకి చొచ్చుకువె ళ్లారు. ఈ పరిణామాల నేపథ్యంలో దాకా విమా నాశ్రయాన్ని ఆరు గంటల పాటు మూసివేశారు. చాం డూర్ జిల్లాలోని కచువా, మత్తావ్(సౌత్), మరచ్ (నార్త్), హెమ్వార్, ఫరీద్ గంజ్ రాణాలపై ఆందోళనకారులు దాడి చేశారు. కచువా ఎస్పై మాము నూర్ రషీణ్ను కొట్టి వంపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో షహదత్ (20) అనే విద్యార్ధి మృతిచెందగా. ఇమ్రా న్ుస్సేన్ అనే విద్యార్థికి తూటా గాయాలయ్యాయి. అతని దుండగులు పరిస్థితి విషమంగా ఉంది.

భారత్ అప్రమత్తం… బంగ్లా దేశ్ (Bangladesh)లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తగ్గకపోవడంతో భారత్ అప్రమత్త మైంది. హింస నేపథ్యంలో ఇండో బంగ్లా సరిహద్దు వెంబడి చొర బాట్ల కు అవకాశా బుండడంతో, సరి హ ద్దు భద్రత దళం(బీఎస్ఎఫ్) నిఘా ను పెంచింది. బీఎస్ఎఫ్ డీజీ దల్టీ త్ సింగ్ చౌదరి. ఆగమేఘాల మీద కోల్కతా చేరుకున్నారు. బంగ్లాదేశ్తో 1,000 కిలోమీటర్ల మేర భారత్ సరిహద్దును వంచు కుం టుందని, సరిహద్దు వెంబడి హైఅలెర్గ్ ప్రక టించా మని ఆయన వివరించారు. మరోవైపు ప్రభుత్వం బార త్-బం గ్లాదేశ్ మధ్య రైలు సేవలను నిలిపి వేసింది. ఎయిరిండియా కూడా బంగ్లాదేశ్ కు విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైకమిషన్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసింది. హసీనాడు కు దిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో బస ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కాగా హసీనా భారత్ ను ఆశ్రయం కోరలేదని తెలుస్తోంది. ఆమె ఢిల్లీ లోని తన కూతురు, ప్రపంచ ఆరో గ్య సున మ్యూహెల్త్వో) తూర్పు ఆసియా డైరెక్టర్ సైమా వాజి మ్ ను కలిసి, ఆ తర్వాత బండన్కు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారని సమా చారం. అయితే బ్రిటన్ ప్రభుత్వం అమెకు ఆశ్రయం కల్పిం చలేమని సమాచారం కాండంచినట్లు తెలి సింది. దీంతో హనీనా కొంతకాలం భారత్ లోనే ఉండే అవకాశాలున్నా యి.

ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

బంగ్లాదేశ్ పరిణామాలపై మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిం ది. ఈ సమీక్షలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్. విదే శాంగ మంత్రి జైశం కర్, ఆర్థిక మంత్రి నిర్మలాసీతా రామన్ పాల్గొన్నారు.బoగ్లాదేశ్ లో చదువుకుంటున్న భారత విద్యా ర్థులు పూర్తిస్థాయిలో వెనక్కి తిరిగి రాలేదు. అక్కడ కోటా ఆందోళనలు మొదలైనప్పటి నుంచి గత నెల 24 వరకు 2884 మంది విద్యార్థులు వెనక్కి వచ్చారు. ఇం కా వేల మంది వరకు అక్కడే ఉన్నా రని వారిని వెనక్కి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. కాగా ఇండో-బంగ్లా మధ్య గూడ్స్ లారీలను నడిపే భా రత డ్రైవర్లు సరిహద్దుల్లో చిక్కు కుపోగా, అది, సోమవారాల్లో వారి ని వెనక్కి రప్పించినట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.