Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Uttam : మంత్రి ఉత్తమ్ ను కలిసిన తెలంగాణ గెజిటెడ్ సంఘం ఉద్యోగులు.

Minister Uttam : ప్రజా దీవేన, కోదాడ: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన భారీ నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని గురువారం కోదాడ పట్టణంలో మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

ఈ సందర్భంగా 2025 డైరీని మంత్రి చేతుల మీదగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భూపాల్ రెడ్డి, సెక్రటరీ పాండు, ట్రెజరర్ రవికుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ నాగేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ యాదగిరి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న రమేష్ కల్చరల్ మల్సూర్ తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.