Minister Uttam : ప్రజా దీవెన, కోదాడ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేజర్ ప్రాజెక్టుల లో పూడికతీత పనులకు రాష్ట్ర ప్ర భుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శా ఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కు మార్ రెడ్డి ప్రకటించారు.నీటి సా మర్ధ్యం పెంచేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అంకురార్పణ చు ట్టిందని ఆయన వెల్లడించారు. జా తీయ కార్యక్రమంగా పూడికతీత ప నులు మొదలు పెట్టనున్నట్లు ఆ యన తెలిపారు. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులలో మట్టి, ఇ సుక పేరుకు పోవడంతో నీటి సామ ర్ధ్యం తగ్గిపోయిందన్నారు.ఆరు ద శాబ్దాలుగా పూడిక తీత పనులు చేపట్టక పోవడంతో నీటి లభ్యత తగ్గి పోయి టెల్ ఎండ్ భూములకు సరిపడా నీరు అందడం లేదన్నా రు. ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీ తారాం సాగర్ ప్రాజెక్టుకు 67 టి. యం.సి ల గోదావరి జలాల నీటి కేటాయింపును కాంగ్రెస్ ప్రభుత్వం సాదించిందన్నారు.కోదాడ నియో జకవర్గ కేంద్రంలోనీ స్థానిక శాసనస భ్యురాలు ఉత్తమ్ పద్మావతీ క్యాం ప్ కార్యాలయంలో ఆయన నీటిపా రుదల శాఖాధికారులతో ఆదివా రం ఆయన సమీక్ష సమావేశం ని ర్వహించారు.
జిల్లా కలెక్టర్ తేజ నందలాల్ ప వార్, నీటిపారుదల శాఖా సి.ఇ ర మేశ్ బాబు తదితరులు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడు తూ
కునేరు నుండి పాలేరు రిజర్వాయ ర్ కు వరద కాలువ ద్వారా పది టి. యం.సి ల నీటిని తరలించనున్న ట్లు ఆయన పేర్కొన్నారు.తద్వరా పాలేరు వద్ద ఎత్తిపోతల పధకం ని ర్మించి కోదాడ నియోజకవర్గ పరిధి లోని మోతె మండలానికి నీరు అం దించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి ప్రకటించారు.
లబ్దిదారులకు చెక్కుల పంపి ణీ… కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరుగుతున్న అభివృద్ధిలో ప్రతీ ఒ క్కరు విధిగా భాగస్వామ్యం కావా లని రాష్ట్ర నీటిపారుదల, పౌర సర ఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్త మ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. హుజుర్నగర్, కోదాడ నియోజకవ ర్గాలకు చెందిన ప్రజల జీవన ప్రమా ణాలు పెంపొందించేందుకు నిరంత రం కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొ న్నారు.తన జీవితాన్ని ప్రజా జీవితా నికి అంకితం చేసి నిబద్ధత, నిజా యితీతో పారదర్శకంగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పదుతున్నానని ఆయన అన్నారు.హుజూర్ నగర్ యోజకవర్గ పరిధిలోని 231 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ/షాధి ముబారక్ పధకంలో భాగంగా రెం డు కోట్ల ముప్పయి లక్షల రూపా యల చెక్ లను ఆయన లబ్ధిదారు లకు అందజేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ట్లాడుతూ మహిళల జీవితాలలో వెలుగులు నింపడం ప్రభుత్వ సంక ల్పమని ఆయన పేర్కొన్నారు. మ హిళలను సుసంపన్నం చేసేందుకే వడ్డీలేని రుణాలు అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంత వి ద్యార్థి యువతకు ఉపాధి అవకాశా లు మెరుగు పరిచేందుకు వీలుగా ఇక్కడ ఐ.టి.ఐ తో పాటు అడ్వా న్స్డ్ ట్రైనింగ్ సెంటర్ ను నెలకొల్పి నట్లు ఆయన వివరించారు.