Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Komati Reddy : దళిత కుటుంబంతో ఎమ్మెల్యే కోమ టిరెడ్డి దంపతుల భోజనం

MLA Komati Reddy :ప్రజా దీవెన, చౌటుప్పల్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సన్న బియ్యం సంబురాలు కొనసాగుతున్నాయి.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటు ప్పల్ మండలం పంతంగి గ్రామంలో సన్న బియ్యం లబ్ధిదారు డైన దళి త కుటుంబంతో కలిసి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దంపతులు సన్న బి య్యం తో చేసిన భోజనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వ నిర్ణయం మేరకు స న్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో ఎ మ్మెల్యేలు, మంత్రులు భోజనం చే యాలన్న పిలుపు మేరకు ఆది వా రం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చే యడం సంతృప్తినిచ్చిందని వ్యా ఖ్యానించారు.

పేదలకు రెండు పూటలా కడుపు నిండా భోజనం పెట్టే పథకం తెచ్చి న ప్రభుత్వ ఉన్నందుకు చాలా సం తోషంగా ఉందన్నారు. గతంలో దొ డ్డు బియ్యం పెట్టినప్పుడు దళా రు లు రైస్ మిల్లర్లు మాత్రమే బాగు ప డేవారని, సన్నబియ్యం ద్వారా ని జమైన పేదలకు లబ్ధి చేకూరుతుం దని పేర్కొన్నారు.

ప్రభుత్వం సన్న బియ్యం పండించేం దుకు బోనస్ ఇస్తూ రైతులను ఇం కా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరు ఎన్ని అపోహ లు సృష్టించిన రానున్న రోజుల్లో ప్ర భుత్వం చెప్పిన హామీలన్నీ నెర వే రుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశా రు.