Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Rajagopal Reddy : మునుగోడులో ఎమ్మెల్యే రాజగోపా ల్ రెడ్డి మార్నింగ్ వాక్

–వాకింగ్ చేస్తూ అభివృద్ధి పనులు పరిశీలన

–రోడ్డు వెడల్పు పనులపై పలు సూచనలు

MLA Rajagopal Reddy :  ప్రజా దీవెన, మునుగోడు: మును గోడు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాకింగ్ చేస్తూ అభివృద్ధి పనులను పరిశీలించారు. మును గోడు నియోజకవర్గ కేంద్రంలో కొన సాగుతున్న టౌన్ పోర్షన్ లో రోడ్డు వెడల్పు పనులను క్షుణ్ణంగా పరిశీ లించారు.

రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఎన్ని ఫీట్ల వరకు రోడ్డు వెడల్పు చేస్తున్నారు, ఈ వెడల్పు భవిష్యత్తు అవసరాలకు పనికొ స్తుందా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. భవిష్యత్తు అవస రాలను దృష్టిలో పెట్టుకొని రోడ్డు వెడల్పు పనుల నిర్మాణం జరగా లని కాంట్రాక్టర్ ని ఆదేశించారు.