Nalgonda District Collector Ila Tripathi: : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: అంత ర్జాతీయ యోగా దినోత్సవం సంద ర్భంగా ఈనెల 21వ తేదీన ఎంవిఆ ర్ స్కూల్ ఆవరణలో జరిగే యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిం చుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు సోమవారం యోగా డే పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ ఆర్డిఓ అశోక్ రెడ్డి,డిఎంహెచ్వో శ్రీని వాస్,జిల్లా భారత్ స్వాభిమాన్ ట్ర స్ట్, పతంజలి యోగాసమితి అధ్య క్షుడు నాగులపల్లి శ్యాంసుందర్, యోగ గురువులు కరుణాకర్, పు న్న వెంకటేశ్వర్లు,కంది భజరంగ్ ప్ర సాద్,కోట్ల సైదులు, జినుగు వెంకట్ రెడ్డి, సింగం ప్రవీణ్, శివ, జినుగు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.