Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gali Janardhan Reddy : నాంపల్లి కోర్టు సంచలన తీర్పు, గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు

Gali Janardhan Reddy :ప్రజా దీవెన, హైదరాబాద్: పదిహే నేళ్ల క్రితం దేశంలో సంచలనం సృ ష్టించిన ఓబులాపురం అక్రమ మై న్స్ వ్యవహారం మరోమారు తెరమీ దకు వచ్చింది. ఓబుళాపురం అ క్ర మ మైనింగ్ (ఓఎంసీ) కేసులో నాం పల్లి సీబీఐ కోర్టు సంచలన తుది తీర్పు వెలువరించింది. కేసు నమో దైన 15 ఏళ్ల తర్వాత ఈ కేసులో ఐదుగురిని దోషులుగా తేలుస్తూ మంగళవారం సంచలన తీర్పు విలువరించింది. ఏ1 బీవీ శ్రీని వాసరెడ్డి, ఏ2 కర్ణాటక మాజీ మం త్రి, ఆ రాష్ట్ర ఎమ్మెల్యే గాలి జనా ర్దన్ రెడ్డి ఏ3 అప్పటి మైనింగ్ డైరెక్ట ర్ గా ఉన్న వీడీ రాజగోపాల్, ఏ7 గాలి జనార్దన్ రెడ్డి పీఏ గాలి జనా ర్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధించిం ది. అలీఖాన్, ఓఎంసీ కంపెనీని దో షులుగా తేల్చడంతో పాటు. దో షు లకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధించింది. ఈ కేసులో ఏ8 రిటైర్డ్ ఐఏఎస్ కృపా నందం (అప్పటి గనుల శాఖ కార్య దర్శి), ఏ9 సబితా ఇంద్రారె డ్డి(2004-2009 మధ్య గనుల శాఖ మంత్రి)ని నిర్దోషులుగా ప్రకటించింది.

కేసు కథాకమీషు… అనం తపురం జిల్లాలో ఓఎంసీ ఆక్రమ ణలు, అక్రమ మైనింగ్పై 2009లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం సీబీఐని దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్ధన్రెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, మ ఫజ్ అలీఖాన్, వీడీ రాజగోపాల్, కృపానందం, అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై సీబీఐ కేసు న మోదు చేసింది.

ఈ కేసులో సుదీర్ఘ విచారణ జరి పిన సీబీఐ 219 మంది సాక్షుల వి చారణ 3,400 పేజీలతో 4 చా ర్జి షీట్లు దాఖలు చేసింది. నిర్దేశించిన ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల ప్రాoతాన్ని మైనింగ్ చేయడం ద్వా రా దాదాపు రూ.884 కోట్ల మేర ప్ర జాధనాన్ని ఓఎంసీ లూటీ చేసిం దని సీబీఐ అభియోగాలు మోపిం ది. 2022లో హైకోర్టు ఐఏఎస్ అ ధికారి శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్చార్జి ఏ5గా ఉన్న రావు లింగారెడ్డి ఈ కే సు విచారణ చేయగా చనిపో యా రు. అయితే ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు. మే నెల లోగా పూర్తి చేయాలంటూ గడువు విధించింది. ఈ నేపథ్యంలో గత నె లలో వాదనలు పూర్తి కాగా తాజా గా తుది తీర్పు వెలువడింది.

శిక్ష తగ్గించాలని అప్పిల్…
తీర్పు నేపథ్యంలో తనకు శిక్ష తగ్గిం చాలని గాలి జనార్ధన్ రెడ్డి న్యాయ మూర్తికి విజ్ఞప్తి చేశారు. తన వయ సుతో పాటు సామాజిక సేవలను గుర్తించి శిక్ష తగ్గించాలని కోరారు. దీంతో ‘మీకు పదేళ్ల శిక్ష ఎందుకు వేయకూడదు? యావజ్జీవ శిక్షకు మీరు అర్హులు’ అని న్యాయమూర్తి అన్నారు. కాగా గాలి జనార్ధన్ రెడ్డి ప్రస్తుతం కర్ణాటక లోని గంగావతి ని యోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించిన ఆయన 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. కాగా ఓబుళాపురం మైనింగ్ కేసు లో గాలి ఇప్పటికే నాలుగేళ్లు జై లు శిక్ష అనుభవించి బయటకు వచ్చా రు.