Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Odisha: ఒడిశాలో పిడుగుపాటుకు 15 మంది మృతి

Odisha: ప్రజా దీవెన, ఒడిశా: ఒడిశాలో (Odisha) పిడుగుపాటుకు (Thunderstorm ) 15 మంది మృతి చెందారు. రెండు రోజుల వ్యవధిలో శనివారం 9 మం ది, ఆదివారం ఆరుగురు చనిపోయారని (Six people died), పలువురు గాయాల పాల య్యారని అధికారులు పేర్కొన్నా రు. ఈ ఘటనలపై సీఎం మోహర్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్రేషియా ప్రకటిం చారు. క్షతగాత్రుల చికిత్సను (Treatment of wounds) కూడా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.