Pawan Kalyan: ప్రజా దీవెన, కాకినాడ: నేటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ (Pawan Kalyan)ఇంటి దగ్గర నుంచి ప్రజావాణి కార్యక్రమం మొదలు అయింది. నేటి నుంచి శనివారం వరకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ప్రజల నుంచి ఆర్జీల స్వీకరించను న్నారు. అలాగే సమస్యలు ఉన్న వారు హెల్ప్ డెస్క్ (help desk)లో ఫిర్యాదులు ఇచ్చేలా ఏర్పాట్లు కూడా చేసినట్టు సమాచారం.
నేటి నుంచి కాకినాడలోని చేబ్రోలులో ఆంధ్రప్రధేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇంటి దగ్గర జనవాణి కార్యక్రమం మొదలు అయింది. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9. 30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అర్జీలు తీసుకునేలా అన్ని ఏర్పాట్లు చే శారు ప్రభుత్వం వారు. ఏమైనా సమస్యలు ఉన్న వారు నేరు గా హెల్ప్ డెస్క్ లో ఫిర్యాదులు ఇచ్చేలా సిబ్బందిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏర్పా టు చేశారట. అంతే కాకుండా , ఉపాధి హామీ పథకంలో చేపట్టనున్న పనుల ఆమోదం కొరకు ఈ నెల 23వ తేదీన చేపట్టనున్న గ్రామ సభలకు సంబంధించి పవన్ కళ్యాణ్ అధికా రులతో నేడు వీడియో కాన్ఫరెన్స్ (Video conference)లో పాల్కొన బోతున్నారు.
ఇక ఈ ఏడాది ఉపాధి హామీ పథకంలో ఏయే రకాల పనులు చేపట్టాలనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయ తీల్లో ఒకే రోజు (ఈ నెల 23న) ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేయాలని అధికారుల నిర్ణయం ఉండాలి అని చుసించునటు సమాచారం.ఈ క్రమంలో ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బందికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాచారం కూడా ఇచ్చారు. అలాగే గ్రామ సభలకు సంబంధించి దిశా నిర్దేశం చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో నేడు మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ (Video conference) పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో జిల్లా కలెక్టర్ ఆఫీసులో జడ్పీ సీఈవోలు, డీపీవోలు, డ్వామా పీడీ, డీఎల్డీవోలు, డీఎల్పీవోలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ఎంపీడీవోలు, ఈఓ పీఆర్ అండ్ ఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి పథకం ఏపీవోలు హాజరు కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ (MPDOs, EO PR&RDs, Panchayat Secretaries, Employment Scheme APOs should attend, Panchayat Raj, Director of Rural Development Department.)ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.