Peddapuram IKP Center : ప్రజా దీవెన, నాంపల్లి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంద ర్భంగా నల్గొండ జిల్లా ప్రేయర్ గ్రౌండ్లో నాంపల్లి మండలం పెద్దాపురం ఐకె పి సెంటర్కు బెస్ట్ పర్ఫామెన్స్ అవా ర్డు తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనా ల శాఖ, సినీ ఫోటోగ్రఫీ మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రశంస పత్రం షీల్డ్ అంద జేశారు. ఐకెపి సెంటర్ నిర్వాహకు లు జి ఇందిర, సీసీ సత్య నారాయ ణ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, గ్రామీణ అభివృద్ధి శాఖ పిడి శేఖర్ రెడ్డి అనంతరం పత్రికా విలేకరులతో గాలెంక ఇందిర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవం సందర్భంగా బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు అందుకో వడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు.
నాంపల్లి మండలం లోని పెద్దాపురం గ్రామంలో ఐకెపి సెంటర్ ద్వారా వరి ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని సహాయ సహకారాలు అందించిన రైతులకు,లారీ ట్రా న్స్పోర్ట్ యాజమాన్యం , రాజలిం గం, వెంకటరమణ,రైస్ మిల్లర్స్ సా యి లక్ష్మి రైస్ మిల్ కిరణ్ కుమార్, సాయి నారాయణ రైస్ మిల్ రామకృష్ణ, సాయి వెంకటేశ్వర రైస్ మిల్ కళ్యాణ్, సుమాంజలి రైస్ మి ల్, కమిటీ సభ్యులు భవాని, బు చ్చప్పమ్మ, వెంకటమ్మ అభి నందన లు తెలియజేశారు.