Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Petition in High Court : బిగ్ బ్రేకింగ్, గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్

Petition in High Court : ప్రజా దీవెన, హైదరాబాద్: వివాదా స్పద కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ ధాఖలైంది. ఆ భూములను జాతీ య ఉద్యానవనంగా ప్రకటిం చాల ని కోరుతూ వట ఫౌండేషన్ అనే స్వచ్ఛంధ సంస్థ తెలంగాణ హైకోర్టు లో మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది.

హైదరాబాద్ హెచ్‌సీయూ భూము ల అంశం ప్రస్తుతం రాజకీయ టర్న్ తీసుకుంది. ఈ భూములు ప్రభు త్వా నివేనని టీజీఐఐసీ సోమ వా రం ప్రకటన విడుదల చేసింది. హెచ్‌సీయూలో సర్వే నిర్వహిం చ లేదని ఆ సంస్థ రిజిస్ట్రార్ ప్రకటిం చారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఈ 400 ఎకరాలను 2003లో అప్పటి ప్రభుత్వం ఐఎంజీ భారత్ అనే కం పెనీకి కేటాయించింది. అయితే ఈ భూమిపై న్యాయపోరాటం చేసి ఈ భూమిని స్వాధీనం చేసు కున్నామ ని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రక టించారు.

అయితే ఈ భూమితో హెచ్‌సీ యూకు ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రభుత్వం చెబుతోంది. ఈ భూమిని విక్రయించేందుకు ప్రభు త్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆ రోపిస్తున్నాయి. హెచ్ సీ యూలోని విద్యార్ధి సంఘాలు కూడా ఈ భూ మల విక్రయాన్న నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.