–అందచేసిన రాచకొండ సిపి సుధీ ర్ బాబు
Rachakonda CP Sudhir Babu: ప్రజా దీవెన, హైదరాబాద్: రాచ కొండ పోలీసు కమిషనరేట్ పరిధి లోని ఆలేరు పోలీస్ స్టేషన్ లో పని చేస్తూ ఇటీవల అనారోగ్యంతో మర ణించిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ నర్సింగ రావు కుటుంబ సబ్యులకు రాచకొండ కమిషనర్ తన నేరెడ్మెట్ కార్యాలయం నందు భద్రత చెక్కు లు అందజేయడం జరిగింది. నర్సిం గ రావు భార్య విజయలక్ష్మి కి 5 లక్షల ఎనబై తొమ్మిది వేల రెండు వందల తొంభై, కూతురు వరలక్ష్మి కి రెండు లక్షల రూపాయల చెక్ లను భద్రత నుండి ఇవ్వడం జరిగింది.
సి పి వారి యోగ క్షేమములు తెలు సుకొని వారికి రావాల్సిన పెన్షన్ తొందరగా వచ్చే విదంగా తగు చర్య లు తీసుకోవాలని మినిస్టిరియల్ సి బ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగిం ది. ఈ కార్యక్రమములో రాచకొండ అడిషనల్ డీసీపీ అడ్మిన్ శివకు మార్, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్. భద్రా రెడ్డి మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.