Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Road Accident: ఛత్తీస్ ఘడ్ లో లోయలోపడ్డ కారు, ఇద్దరు దుర్మరణం

Road Accident: ప్రజా దీవెన, ఛత్తీస్ ఘడ్: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం కోర్బా జిల్లా మోర్గా చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలో వేగం గా వెళ్తూ అదుపు తప్పిన కారు మదన్‌ పూర్ లోయలోకి దూసు కెళ్లిoది. కారు 20 అడుగుల లోతై న గుంతలో పడగా అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.ప్రమా దంలో గాయపడిన ఇద్దరిని ఆస్ప త్రికి తరలించారు. కారులోని వ్యక్తు లు కుస్ముండా నుంచి సూరజ్‌పూ ర్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పొగమంచు ప్రధాన కారణంగా జరిగిన ఘట నలోకుస్ముండాకు చెందిన రుద్రేశ్వ ర్ గోండ్(36), మహేశ్ ప్రజాప తి(45)అనే ఇద్దరు మరణించగా ప్రమాదంలో గాయపడిన బిజిలీ ప్రజాపతి, శ్యామ్‌లాల్ ప్రజాపతిగా గుర్తించారు. ఎస్పీ యూబీఎస్ చౌహాన్ ప్రమాదాన్ని ధృవీకరిం చారు.