Sri Charan’s birthday celebrations: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రము ఖ విద్యావేత్త, క స్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ జన్మదిన వే డుకలను నల్లగొండలో బుధవారం అభిమానులు ఘనంగా నిర్వహిం చారు. శ్రీ చర ణ్ సన్నిహితుడు, టి యుడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు పోలగొని లక్ష్మీ కాంత్ గౌడ్ ఆధ్వ ర్యంలో జరిగిన కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా టీ యూడబ్ల్యూజే 14 3 జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుం డగోని జయశంకర్ గౌడ్, శేషరా జు పల్లి వీరస్వామి, నల్గొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పులిమామిడి మహేం దర్ రెడ్డి, ఎలక్ట్రా నిక్ మీడియా జి ల్లా ప్రధాన కార్యదర్శి సల్వాది జా నయ్య, పోటో గ్రాఫర్ అసోసియేష న్ బాధ్యులు ముచ్చర్ల విజయ్, ముచర్ల శ్రీనివాస్, నల్లగొండ జర్నలి స్టులు మహేశ్వరం ప్రసాద్, ఓడపల్లి మధు, నీలంమధు, చిరంజీవి తది తరులు పాల్గొన్నారు.
అంతకు ముం దు శ్రీ చరణ్ చేత కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవలో నిరంతరం తరి స్తూ పేద ప్రజలు ప్రత్యేకించి ప్రభుత్వ వి ద్యాసంస్థల్లో చదువుతున్న విద్యా ర్థులకు స్టడీ మెటీరియల్స్ అంద జేస్తూ ఆయా పాఠశాలల ఆధునీక రణకు పూనుకుoటున్న శ్రీ చరణ్ కలకాలం ఆయురారోగ్యాలు, అష్టై శ్వర్యాలతో వెలుగొందాలని ఆకాక్షిం చారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యక్రమ నిర్వాహకుడు పోలగొని లక్ష్మీకాంత్ గౌడ్ జ్ఞాపికను అందజే శారు.