Stock markets: ప్రజా దీవెన, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు ఒకశాతం వరకు లాభాలను నమో దు చేశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మ ధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా మా ర్కెట్లు రాణించాయి. సెన్సెక్స్ కిత్రం సెషన్తో పోలిస్తే 81,034.45 పా యింట్ల వద్ద ఫ్లాట్గా మొదలైంది. ఇంట్రాడేలో 81,012.31 పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్ అత్యధి కంగా 81,865.82 పాయింట్ల వర కు పెరిగింది. నిఫ్టీ 227.90 పాయిం ట్లు లేదా 0.92 శాతం పెరిగి 24,94 6.50 వద్ద ముగిసింది.
దాదాపు 18 98 షేర్లు లాభపడగా 2,026 షేర్లు పతనమయ్యాయి.నిఫ్టీలో అత్యధి కంగా లాభపడ్డ వాటిలో ఎస్బీఐ లెఫ్ ఇన్సూరెన్స్, అల్ట్రాటెక్ సిమెం ట్, భారత్ ఎలక్ట్రానిక్స్, హెచ్డీఎ ఫ్సీ లైఫ్, ఓఎన్జీసీ ఉన్నాయి. అ యితే టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీ స్ లాబొరేటరీస్, అదానీ పోర్ట్స్, స న్ ఫార్మా నష్టపోయాయి. ఐటీ, మె టల్, రియాలిటీ, ఆయిల్, గ్యాస్ ఒ క్కొక్కటి ఒకశాతం పెరగడంతో అ న్ని రంగాల సూచీలు లాభాల్లో ము గిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇం డెక్స్ 0.9 శాతం, స్మాల్క్యాప్ ఇండె క్స్ 0.4 శాతం పెరిగాయి.