Sucide: ప్రజా దీవెన, తిరుపతి: తిరు మలలో ఎవరూ ఊహించని ఘో రం జరిగింది. శ్రీవారి దర్శనానికి వ చ్చిన దంపతులు తిరుమల కాటే జీలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రే పింది. తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు నాయుడు (60), ఆ యన భార్య అరుణ (55) తిరుమ ల శ్రీవారి దర్శానికి వచ్చారు. నం దకం అతిథి గృహంలోని గది నెంబ ర్ 203ను అద్దెకు తీసుకున్నారు. ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవా రం వెలుగులోకి వచ్చింది.
తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వచ్చి కాటేజీలో ఆత్మహత్య చేసుకోవ టం, అందులోనూ భార్యాభర్తలు ఇలా తిరుమలలో చనిపోవాలని నిర్ణయించుకోవటం చర్చనీయాం శంగా మారింది. ఆత్మహత్యకు కార ణాలు తెలియాల్సి ఉంది. విష యం తెలుసుకున్న పోలీసులు ఘ టనా స్థలానికి చేరుకని మృతదే హా లను పోస్టుమార్టం కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య సమాచారాన్ని తిరుపతిలో కుటుం బ సభ్యులకు సమాచారం ఇచ్చా రు పోలీసులు. పిల్లలు, బంధువు లు కొండకు వచ్చి పోలీస్ విచారణ కు హాజరయ్యారు.