Suicide: ప్రజా దీవెన, యాదగిరిగుట్ట: యాద గిరిగుట్ట పుణ్యక్షేత్రం పరిధిలో ఒకరి అనుమానాస్పద ఆత్మహత్య చోటు చేసుకుంది. ఆలేరు కాంగ్రెస్ ఎమ్మె ల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ని వాసంలో అద్దెకు ఉంటున్న ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. గంధమ ల్ల రవి (38) అనే వ్యక్తి యాదగిరి గుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే బీర్ల ఐ లయ్య ఇంట్లోని పెంట్ హౌస్లో ఉం టున్నాడు. కాగా రవి మృత దేహా న్ని భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు. మృతదేహాన్ని ఎమ్మెల్యే ఐలయ్య సందర్శించగా మృతి చెందిన రవికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
గంధమల్ల రవి యాదగిరి పట్టణం లోని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లో ని పెంట్ హౌజ్లో నివాసం ఉంటు న్నాడు. రెండు రోజులుగా అతడు సొంత గ్రామమైన సైదాపురానికి వెళ్లి శుక్రవారం యాదగిరిగుట్టకు వచ్చి అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో కలిసి రవి గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యే ఇంట్లోనే పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రవి మృతిపై పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
