TG EDCET :ప్రజా దీవెన,హైదరాబాద్ : తెలంగా ణ ఎడ్సెట్ (TG EdCET) ఫలితా లు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్న త విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రతాప్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. జూన్ 1వ తేదీన రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించారు.ఎడ్ సెట్ కు 38,754 మంది దరఖాస్తు చేసు కోగా 32,106 మంది పరీక్షలకు హాజరయ్యారు.
వారిలో 30,944 మంది అభ్యర్థులు అర్హత సాధిం చారు. ఇప్పటికే ప్రైమరీ కీ విడు దల చేసి అభ్యంతరాలను స్వీకరిం చారు. ఇక నేడు ఫైనల్ కీ, ఫలితా లను విడుదల చేశారు. ఫలితాల కోసం ఎడ్సెట్ అఫిషియల్ వెబ్ సైట్ https:// edcet.tgche.ac. in/# లో చెక్ చేసుకోండి.