Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda Open University admissions : ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రథమ స్థానం 

Nalgonda Open University admissions :

ప్రజాదీవెన, నల్గొండ: డాక్టర్ బిఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2 025-26 విద్యా సంవత్సరానికి డి గ్రీ, పీజీ కోర్సులలో అతి తక్కువ పీ జులతో అడ్మిషన్లు పొందెందుకు ఈ నెల 30 వ తేదీ చివరి గడువు ఉం దని యూనివర్సిటీ జాయింట్ డై రె క్టర్ డాక్టర్ బి. ధర్మానాయక్ తెలిపా రు. నల్లగొండలోని యూనివర్సిటీ రీ జినల్ సెంటర్ లో ఆదివారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ధర్మానాయక్ మాట్లాడుతూ అతి తక్కువ పీజుతో దేశంలో ఏ యూనివర్సిటీ అందించని ఉన్నత విద్యను కేవలం బిఆర్ఓయు లో బిఎ, బికాం, బిఎస్ సి, ఎంఏ, ఎంకాం, ఎం ఎస్ సి, డిప్లొమా కోర్సులలో చదువుకునేదుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం కోసం యూనివర్సిటీ విసి డాక్టర్ గం ట చక్రపాణి తీసుకున్న నిర్ణయంతో సమత’ ఫ్రీషిపు నిపుణ ఫెలోషిప్ లు ఇవ్వబోతున్నామన్నారు.

 

సమత ప్లీషిప్ ఆదివాసీలు, ప్రాచీన గిరిజనులు, ట్రాన్స్ జెండర్ ప్రజలు, శారీరక వికలాంగులు దివ్యాంగు ఆ లకు ఉచిత విద్యను అందించబో తున్నామని తెలిపారు. ఇప్పటివర కు దేశంలో ఏ విశ్వవిద్యాలయం కూడా ఈ ప్రయత్నం చేయలేదు. దీనివల్ల తెలంగాణలో ట్రాన్స్ జెండ ర్ తోపాటు దివ్యాంగులు, గోండు కో య, చెంచు ఆదివాసులు ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత చదువులు చదువుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.అదేవిదంగా వివిధ కా రణాల చేత తమ విద్యను మధ్య లో వదిలేసిన వారు, ముఖ్యంగా గృ హిణిలు, ఉద్యోగస్తులు అదేవిదంగా ఉన్నత విద్యను అభ్యసించలనే ఆ సక్తి ఉన్నవారు ఎవరైనా యూనివ ర్సిటీ అందిస్తున్నటువంటి చక్కటి అవకాశాన్ని సద్వినియోగంచేసు కోవాలన్నారు.

 

ఇంటెర్మీడియేట్ లేదా రెండు సం వ త్సరాలు ఐటిఐ, ఓపెన్‌ ఇంటర్‌, 10+2 కోర్సు చదివిన వాళ్ళు పా లిటెక్నిక్‌ కోర్సు ఉత్తీర్ణులైన విద్యా ర్థులు అడ్మిషన్‌ తీసుకోవచ్చన్నారు. వెబ్‌ సైట్‌లో దరఖాస్తు చేసుకొని మీ రు ఎంచుకున్న స్టడీ సెంటర్‌లో సం ప్రదించాలన్నారు. సర్టిఫికెట్స్‌ వెరిఫై చేయించుకున్న తరువాత ట్యుషన్‌ ఫీజు చెల్లించవచ్చన్నారు. బిఎ. బి కాం. బిఎస్ సి ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు కూడా ట్యూ షన్‌ ఫీజు చెల్లించాలన్నారు.

డిగ్రీ, పీజీ రెండవ, మూడోవ సంవ త్సర విద్యార్థులు కూడా ట్యూషన్‌‌ ఫీజు చెల్లించాలన్నారు. అడ్మిష ప్రక్రి యలో ప్రతి సంవత్సరం ఉమ్మడి న ల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉం టుందని అదే స్ఫూర్తిని అందరు కొ నసాగించి అత్యధిక మంది అర్హులై న వారు అడ్మిషన్ చేసుకునేలా చూ డాలన్నారు.

 

ఈ సమావేశంలో రీజినల్ కోఆర్డినే టర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్, ఎ న్జి కళాశాల అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్ పరంగి రవి, ప్రభుత్వ మహి ళ డిగ్రీ కళాశాల కోఆర్డినేటర్ డాక్టర్ రాజారామ్,పున్న అంజయ్య ఉ న్నారు.