Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

AP Road accident : తెల్లవారుజామున తెల్లారిన కూలీ బతుకులు

--ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం

తెల్లవారుజామున తెల్లారిన కూలీ బతుకులు

–ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం

ప్రజా దీవెన, ఏలూరు: ఆంద్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో బుధ వా రం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం ( accident) సంభవించింది. తెల్లవా రుజామున జరిగిన ఈ ప్రమాదం లో ఏడు గురు బతుకులు తెల్లారిన దుర్ఘటన చోటుచే సుకుంది. గూడ్స్ డీసీ ఎం మినీలా రీ రూపంలో ఆవహించడంతో ఏడుగురు దుర్మరణం పాలయ్యా రు. మరో ఇద్దరు తీవ్రంగా గాయ పడ్డారు.

డీసీఎం (dcm) క్యాబిన్లో ఉన్న మరో ఇద్దరు సురక్షితంగా ఉ న్నా రు. ప్రమాద సమయంలో డీసీ ఎంలో డ్రైవర్‌తో సహా 11 మంది కూలీలు ( labour) ఉన్నట్లు సమా చారం. వివరాల్లోకెళ్తే ఏలూరు (eluoor)  టి నరసా పురం మండలం బొర్రంపా లెం గ్రామం నుంచి జీడిపిక్కల లో డు తో బయల్దేరిన డీసీఎం మినీ లారీ బుధవారం తెల్ల వారు జాము న రోడ్డుపై బోల్తా పడింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మం డ లం తాడిమళ్లకు వెళ్తుండగా చిన్న యగూడెం శివారు వద్ద అదుపు తప్పి పంటబోదెలోకి దూసుకువెళ్లింది. అనం తరం చెట్ల పొదల్లో బోల్తా పడింది. దీంతో వాహనం ట్రక్కులో ( tru k) కూర్చుని ఉన్న తొమ్మిది మంది కూలీలు వాహనం కింద పడి పోయారు.

వాహనం తిరగబ డటంతో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఊపి రాడక ఏడుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రం గా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరిని తాడిమళ్లకు చెందిన ఘంటా మధు గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉం ది. మృతుల్లో ఏడు గురు తాడిమళ్లకు చెందిన వారిగా గుర్తించారు. సమిశ్రగూడెం మండ లం తాడిమళ్లకు చెందిన దేవాబత్తుల బూర య్య (40), తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), పి.చినము సలయ్య (35), కత్తవ కృష్ణ (40), కత్తవ సత్తిపండు (40), తాడి కృష్ణ (45), నిడదవోలు ( nidadhavo olu) మండలం కాట కోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసా ద్‌ అనే కూలీలు ఈ ఘటనలో మృతి చెం దారు.

ప్రమాదం అనంతరం డీఎస్పీ దేవకుమార్, ఎస్సై లు శ్రీహరిరావు, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సహా యక చర్యలు చేప ట్టారు. స్థానికులు సహాయంతో బస్తాల కింద చిక్కుకున్న మృతదే హాలను( dead bodys) వెలికి తీశారు. అనంతరం గాయపడిని వారిని ఆస్పత్రికి తరలించారు. మృత దేహాలను పోస్ట్ మార్టం నిమి త్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసు పత్రి( hospitol) కి తరలించారు. ప్రమాద సమయంలో క్యాబిన్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. వీరిలో డ్రైవ ర్‌ ( driver) ప్రమాదం అనంతరం పరార య్యాడు.

Ap Road accident