తప్పిన పెను ప్రమాదం, కుప్పకూలి న 120అడుగుల భారీరథo
chariotcollapsed: ప్రజా దీవెన కర్నాటక: కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది. 120అ డుగుల ఎత్తైన రథం కుప్పకూలిన ఘటన కర్ణాటకలోని ఆనేకల్ తాలూకా హుస్కూ ర్ మద్దూరమ్మ జాత రలో చోటుచేసుకుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ జాతరకు ఏటా తమ ఊరి రథాల్ని తీసుకొస్తుంటారు.
శనివారం సాయంత్రం తీసుకొచ్చిన 120 అడుగుల ఎత్తైన దొడ్డ నగ రమంగళ రథం ఈదురుగాలులకు కూలిపో యింది. ఈ ఘటనలో ఒకరు చని పోయారు. మరో ఊరు రాయసం ద్రకు చెందిన రథం కూలడంతో ఇద్ద రు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
chariot collapsed in Karnataka pic.twitter.com/wWaRSqX8QG
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) March 23, 2025